Category: మంచిర్యాల జిల్లా

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు అందజేసిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.…

కన్నెపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ (బైపీసి)సీట్ పొందే అవకాశం

మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి కేజీబీవీ పాఠశాలలో కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి ఇంటర్మీడియట్ (బైపీసీ) గ్రూపులో 15 సీట్లు స్పాట్ అడ్మిషన్ కి సిద్ధముగా గలవు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్ద్యార్థినిలు మంగళవారం…

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు విద్యార్థుల డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి బిజెపి నాయకుడు రఘునాథ్ హాజరయ్యారు

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఐఐటీ పాలక్కాడ్ (కేరళ)లో జరిగిన 2025 స్నాతకోత్సవ కార్యక్రమం సందర్భంగా ఐఐటీ పాలక్కాడ్ బోర్డు సభ్యుడిగా, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,బోర్డు చైర్మన్ రామన్ వెంకట్ రామన్‌లతో కలిసి మంచిర్యాల…

కాసిపేట గురుకులంలో ఘనంగా ఉజ్జయినీ మహాకాళి బోనాలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. డప్పు…

జూలై 23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను…

లోటస్ పాఠశాలలో ఘనంగా బోనాల పండగ నిర్వహణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ బోనాలు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు ఇళ్లలో తయారు…

అడిషనల్ కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శుక్రవారం బీఎస్పీ నాయకులు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్( రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన పి.చంద్రయ్యని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బహుజన్…

నీల్వాయి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సురేష్ గారు

మంచిర్యాల జిల్లాతేదీ: 18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నీల్వాయి నూతన ఎస్ఐ గా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. నీల్వాయి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్సై శ్యాం పటేల్ బదిలీపై రామగుండం వెళ్లగా, మంచిర్యాల…

నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:18 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు దుర్వినియోగం చేశారని, వేసవి శిబిరం కోసం వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మంచిర్యాల పోలీస్…

బట్వాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ పై ప్రశంసల వెల్లువ…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:18 జూలై 2025✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి మండలం లోని బట్వాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామోదర్, ఉదయం పాఠశాలకు చేరుకున్న వెంటనే, పాఠశాలకు రాని పిల్లల ఇంటికి వెళ్లి, వారిని ఒప్పించి తన సొంత ద్విచక్ర…

మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు ఏసీబీ కి చిక్కిన ఇద్దరు అధికారులు…

మంచిర్యాల జిల్లా,తేదీ:18 జూలై 2025,✍️మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు రెండు చోట్ల దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కూడా కార్మిక శాఖ అధికారులు కావడం గమనార్హం……