Most Read

  • కార్తీక మాసములో చేయకూడని పనులు
    ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు.… Read more: కార్తీక మాసములో చేయకూడని పనులు
  • జాంబియా దేశంలో బయటపడ్డ అతి పెద్ద మరకత మణి
    ఆఫ్రికా జాంబియా దేశంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి మరకతం బయటపడింది. దీని బరువు ఏకంగా 7,525 క్యారెట్లు (1.505 కేజీలు) కావడం విశేషం. ఇంత భారీ మరకతం కావడంతో ఇది అతిపెద్ద మరకతంగా గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టింది. ఈ మరకతం పైభాగాన ఉబ్బెత్తుగా ఉండటంతో దీనికి ‘చిపెంబెలె’ అని పేరు పెట్టారు. గతంలోనూ ఇదే గనిలో కొన్ని భారీ మరకతాలు తవ్వకాల్లో బయటపడ్డాయి.
  • శివుడి పంచ బ్రహ్మా అవతారములు
    🔹సాదారణంగా అందరి దేవుళ్ళకు ఎన్నో అవతారాలు ఉంటాయి. విష్ణువు దశావతారాలు ఎత్తినట్టు శివుడు కూడా పంచ బ్రహ్మావతారాలు ఎత్తాడు. అయితే వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఆ అవతాలు ఏమిటంటే… 🔹శివుని యొక్క మొట్టమొదటి అవతారం పందొమ్మిదవ శ్వేత లోహిత కల్పంలో జరిగింది. అప్పట్లో బ్రహ్మ ధ్యానంలో వుండగా ఎరుపు- తెలుపు -నలుపు రంగులతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడుగా ఆవిర్భవించాడు శివుడు. ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సద్యోజాత బ్రహ్మావతారం… Read more: శివుడి పంచ బ్రహ్మా అవతారములు
  • ఆరోగ్యానికి కషాయాలు
    ఆరోగ్యానికి కషాయాలు వృక్షసంబంధ ధాతువులు శరీర నిర్మాణానికి, అనారోగ్యాల నుంచి రక్షణ నిచ్చే కవచాలుగా ఉపయోగపడతాయి. సిరిధాన్యాలతో పాటు కషాయాలు తీసుకోవడం వల్ల ఉద్భవించే రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుంది. జంతు సంబంధ మాంసకృత్తులు లభించే పాలలో విషతుల్య పదార్ధాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. అధిక పాల దిగుబడి కోసం ఆక్సీటోసిన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇవ్వడంతో ఇవి మనకు మేలు చేయడం కన్నా కీడు చేస్తున్నాయి. అందువల్ల వీటిని తీసుకోవడం మంచిది కాదు. ఔషధ మొక్కల ఆకులతో… Read more: ఆరోగ్యానికి కషాయాలు
  • మార్గశిర మాసం – విశిష్టత
    ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో – మాసానాం మార్గశీర్షోహం – అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే… Read more: మార్గశిర మాసం – విశిష్టత
  • కంటి చూపు – తీసుకోవలసిన ఆహార పదార్థాలు
    మనిషికి చాలా ముఖ్యమైనది కళ్ళు…ఆ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం… క్యారెట్ : క్యారెట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి, కె, సి6 కూడా ఉన్నాయి. అదనంగా ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి. బత్తాయి, కమలా : విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి, కమలా పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి… Read more: కంటి చూపు – తీసుకోవలసిన ఆహార పదార్థాలు
  • కాజీపేట (MRO) ఎమ్మార్వో కార్యాలయంల ముందు నిరసన, సడక్ బంద్
    రైతులకోసం కాంగ్రెస్ పార్టీ రణం టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు, మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో హన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులకోసం పెద్ద ఎత్తున నిరసన రాస్తారోకో కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ అమలుకై.. కౌలు రైతు చట్టం అమలు కోసమై… పోడు… Read more: కాజీపేట (MRO) ఎమ్మార్వో కార్యాలయంల ముందు నిరసన, సడక్ బంద్
  • భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం – భారత రాజ్యాంగం విశేషాలు
    🔴 భారత రాజ్యంగ్యం భారత దేశానికి supreme law. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ,… Read more: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం – <strong>భారత రాజ్యాంగం విశేషాలు</strong>
  • భగవన్నామస్మరణ – ఫలితాలు
    నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి.
  • శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 1
    ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం శ్రీ నారాయణాయ నమఃఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము శుక్లాంబర ధరం దేవం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ॥ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్ ॥ శ్రీమన్నీరధిజా మన స్సరసిజ ప్రాభాత పద్మాకరః |బ్రహ్మేంద్రాది సురోత్తమాంగ మణిసంరాజత్పదాంభోరుహః॥దైత్యేంద్ర ప్రమదేభరాన్మృగవరః ప్రహ్లాద సంరక్షకః |శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరిః కుర్యాత్సదా మంగళం ॥… Read more: శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 1
  • శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 2
    ఈ క్షేత్రమునకు ‘ధర్మపురి’ అని పేరు ఏర్పడిన విధానము స్వామి ధర్మవర్మ కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన తీరును విన్న పృథువు మిగుల ఆనందించి క్షేత్రమునకు గంగామాత విధమును ఆమెను గోదావరి పేరుతో పిలుచుటకు కారణము మరియు గోదావరి విశిష్టతలు తెలియజేయవలసినదిగా నారదుని పృథువు ప్రార్థించెను. సంతసించి చెప్పడం ఆరంభించినాడు నారదమహర్షి వాగర్థావివ సంపృత్తా వాగర్థ ప్రతిపత్తయే ||జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ ॥ రాజా! కైలాస పర్వతముపై పరమశివుడు ప్రమథ గణములు మ కొలుచుచుండగా కొలువై… Read more: శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము పార్ట్ – 2
  • శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
    దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత ఒకసారి తెలుసుకుందాము ! పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న “తారకా సురుడు” అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి ,… Read more: శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
  • శ్వేతార్క గణపతి – పూజా విధానము
    శ్వేతార్కంలో ‘శ్వేతం’ అంటే తెలుపు వర్ణం, ‘అర్క’ అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటి బహు అరుదు అని చెప్పవచ్చు. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు,… Read more: శ్వేతార్క గణపతి – పూజా విధానము
  • లోకంలో దంపతులు – 5 విధాలు
    ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. మొదటిదిలక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. రెండవదిగౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం, తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,… Read more: లోకంలో దంపతులు – 5 విధాలు
  • మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అరుణాచల్ ప్రదేశ్
    అరుణాచల్ ప్రదేశ్ మహాభారతంలోనూ, కల్కి పురాణంలోనూ ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రసక్తి వస్తుంది. ఇక్కడి హిమగిరుల్ని ప్రభు శిఖరాలు అని పిలుస్తారు. పరశు రాముడిక్కడ రాజవధల ద్వారా సంక్రమించిన పాపాన్నిక్కడ ప్రక్షాళనం చేస్తున్నాడట. వ్యాస మహర్షి కొంత కాలం తపోనిష్ఠలో గడిపాడట. రాజా భీష్మకుడు ఈ రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించింది ఇక్కణ్ణుంచే. భారతదేశంలో ముందుగా సూర్యుడు ఉదయించేదిక్కణ్ణుంచే. అందుకే ఈ రాష్ట్రాన్ని ‘ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్’ అని పిలవటం జరుగుతోంది. ఇక్కడి పుణ్యక్షేత్రాలూ,… Read more: మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అరుణాచల్ ప్రదేశ్
  • మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అస్సాం
    కామాఖ్యదేవి ఆలయం – గౌహతి ఈ ఆలయం గౌహతిలో ఉంది. ఈ ఆలయం బ్రహ్మపుత్రా నదీతీరములో నీలాచల పర్వతముపైన ఉన్నది. ఇది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక, పావురం మొదలగునవన్నీ నలుపు రంగులో ఉండాలి. అమ్మవారికి అన్నీ నల్లటి జంతువులనే బలి ఇవ్వాలి. ఇదే ఇక్కడ ఆచారం. ఆడ జంతువులను వధించరాదని నియమము ఉన్న అమ్మవారి దేవాలయం. ఇక్కడ అమ్మవారి శరీర భాగం… Read more: మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – అస్సాం
  • మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – బీహార్
    గయ ప్రయాగ గంగాస్నానం, గయాశ్రాద్ధం హిందువుల కర్మకాండలో చాలా ముఖ్యమైనవి. గంగాస్నానం కోసం కాశీకి వచ్చిన ఆస్తికులు గయకు వెళ్ళి విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసితీరుతారు. కాకతాళీయంగా ఈ రెండు క్షేత్రాలూ (కాశి-గయ) బౌద్ధమతస్థులకు కూడా పవిత్ర తీర్థాలయినాయి. కాశీకి సమీపంలో సారనాథ్, గయకు సమీపంలో బుద్ధ బోధ) గయ ప్రపంచంలోని బౌద్ధులకందరికీ తప్పక చూడవలసిన పుణ్యక్షేత్రాలు. ఇది కాక బుద్ధ భగవానుడు జన్మించిన లుంబిని (నేపాల్), పరి నిర్వాణం పొందిన పుర్) కూడా బౌద్ధులకు పవిత్ర… Read more: మన భారత దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – బీహార్
  • భక్తునికి కావలసినవి ఏమిటి??
    ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఒక వృద్ధురాలు ఆయన పాదలమీద పడి … ” అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది, నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి”…బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది… ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు:~ ” తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! ” అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు…… Read more: భక్తునికి కావలసినవి ఏమిటి??
  • బాదామి గుహాలయాలు
    బాదామి గుహాలయాలు దక్షిణదేశపు ప్రధమ గుహాలయాలుగా ప్రసిద్ధి చెందినవి. బాదామిలో  మహావిష్ణువునకు  రెండు ఆలయాలు, పరమశివుని కి ఒకటి, మరియు, చమణులకు ఒకటి అని మొత్తం  నాలుగు ఆలయాలనుఎఱ్ఱ ఇసుక  ( రెడ్ సాండ్ స్టోన్) రాళ్ళతో  చాళుక్యులు 6 వ శతాబ్దంలో  నిర్మించారు. ఇవి మొదటి పులకేశి మహారాజుచే ఆరంభింపబడిమంగళేశ మహారాజు కాలంలో పూర్తి చేయబడినవి. ఒక్కొక్క గుహాలయము  ముఖ మండపము, మహామండపం, చిన్న గర్భగుడి కలిగి  వున్నవి. ఈ గుహాలయాల శిల్ప సౌందర్యం ఎంతో… Read more: బాదామి గుహాలయాలు
  • పోలీసుల ఆద్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.
    కాగజ్ నగర్తిర్యాని మండలంపంగిడి మాదరడిసెంబర్10,2022 పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఉచిత కుట్టుమిషన్ లు, వృద్దులకు దుప్పట్లు జిల్లా ఎస్పి కే, సురేష్ కుమార్ శనివారం రోజున పంపిణీ చేసారు. తిర్యాని మండలం, పంగిడి మాదర లో జిల్లా పోలీస్ వసుధ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ల ఉచిత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… వసుధ… Read more: పోలీసుల ఆద్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.
  • కంటి ఆపరేషన్లకు వెళ్ళేవారికి సహాయం.
    కాగజ్ నగర్డిసెంబర్10,2022 కాగజ్ నగర్ పట్టణంలో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. కొత్తపల్లి అనితలు ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా శనివారం రోజున 17 మందికి ఆపరేషన్ నిమిత్తం వారికి భోజనం సదుపాయం ప్రయాణ చార్జీలు సమకూర్చి బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి డా. కొత్తపల్లి అనిత పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో… Read more: కంటి ఆపరేషన్లకు వెళ్ళేవారికి సహాయం.
  • ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం.
    కొమురం భీం అసిఫాబాద్ జిల్లారెబ్బన మండలండిసెంబర్10,2022 కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో ఈనెల 14న శ్రీ కనక దుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళి ఆలయం వద్ద ఉదయం 10 గంటల నుండి గొలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో దేవర వినోద్ యువసేన అధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడునని ఆలయ అర్చకలు దేవర వినోద్ శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన వారికి ఉంచితంగా అద్దాలు,… Read more: ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం.
  • నేటి మంచి మాట
    “అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. “విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం.ఒళ్లు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం.”
  • సంకష్టహర చతుర్థీ – వ్రత పూజా విధానం
    మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం.గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5,… Read more: సంకష్టహర చతుర్థీ – వ్రత పూజా విధానం
  • Delhi liquor scam case : MLC కల్వకుంట్ల కవిత వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ
    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీష్‌ సిసోడియా కేసులో సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులను అందుకున్న కల్వకుంట్ల కవిత సీబీఐకి ఆదివారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో… సీబీఐ అధికారులు ఆమె ఇంటికి నేడు ఉదయం 11గంటలకు రానున్నారు. ఇవాళ సీబీఐ రాకతో కవిత నివాసం వద్దకు నేతలు, కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేసింది టీఆర్‌ఎస్‌. కవితకు నోటీసు రాజకీయ కుట్ర అని అంటున్న టీఆర్ఎస్… Read more: Delhi liquor scam case : MLC కల్వకుంట్ల కవిత వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ
  • మనుషులు తరించడానికి నాలుగు అద్భుత శివ నామాలు
    మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ ఉపదేశించిన మంత్రం… నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే…య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ ఇది శివపురాణంలో కూడా  వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది. 1) నమశ్శివాయ… (శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి. అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ… Read more: మనుషులు తరించడానికి నాలుగు అద్భుత శివ నామాలు
  • మనిషి జీవితం లో గెలుపుకు ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు
    మనిషి జీవితం లో గెలుపు అనేది చాలా ముఖ్యం. మరి ఆచార్య చాణక్య ద్వారా మనిషి జీవితం లో గెలుపు గురించి చెప్పిన విషయాలని చూద్దాం. నిజానికి ప్రతీ ఒక్కరు కూడా జీవితంలో అనుకున్నది సాధించాలి. అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. లేదంటే ఆ జీవితానికి అర్ధమే లేదు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాన్ని చూస్తే.. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు జీవితం కష్టాలమయం అవుతుంది. తను జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించేందుకు అవ్వదు. అలానే చాణక్య మనిషి… Read more: మనిషి జీవితం లో గెలుపుకు ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు
  • చుండ్రు సమస్య ఉంటే చిటికెలో ఇలా తొలగించుకోండి..!
    జుట్టు అందాన్ని పెంచడానికి చాలామంది చాలా రకాల చర్యలు తీసుకుంటారు. అయితే కొంతమంది తీవ్రమైన చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు నిమ్మకాయ, పెరుగుతో చుండ్రుని వదిలించుకోవచ్చు. ఈ మిశ్రమం చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు జుట్టు అందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ, పెరుగును జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నిమ్మకాయ, పెరుగు ఇంట్లోనే ఉంటాయి. పెరుగులో విటమిన్ సి, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం… Read more: చుండ్రు సమస్య ఉంటే చిటికెలో ఇలా తొలగించుకోండి..!
  • భక్తులనే వారు ఎలాంటి గుణములు అలవర్చుకోవాలి???
    పాముకు రెండు విషపు కోరలు ఉంటాయి!!…ఆ కోరలు ఉన్నంత వరకు అది అందరినీ భయ పెడుతూ, కాటేస్తూ ఉంటుంది!!… ఎప్పుడైతే ఆ రెండు కోరలు పీకేస్తామో అప్పటినుండి అది ఎవరిని భయ పెట్టకుండా ఒక మూలన దాగి ఉంటుంది… అలాగే ” మనిషి మనసులో కూడా అహంకార మమకారాలు అనే రెండు విషపు కోరలు ఉన్నాయి !!”… వీటి వలన మనిషి చేయరాని పనులెన్నో చేస్తూ మోయలేని భారమెంతో మోస్తూ, తనకు తన చుట్టూ ఉన్న సమాజానికి… Read more: భక్తులనే వారు ఎలాంటి గుణములు అలవర్చుకోవాలి???
  • మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం సైన్సు కారణాలు…!!
    ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు… Read more: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం సైన్సు కారణాలు…!!
  • జ‌ప‌మాల ప్రాముఖ్య‌త
    జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో… శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800… Read more: జ‌ప‌మాల ప్రాముఖ్య‌త
  • భగవంతుని దర్శించడానికి
    వివిధ సాధన మార్గములు…
    దేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి. 1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ తెలిసికొనిరి, (మంట వెలువడువలెనన్నచో కట్టెను అంటించవలెను… అప్పుడు పొగ రాక తప్పదు, అట్లే భగవంతుని భావింపవలెనన్నచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు ఉండవలెను )…త్రిగుణాత్మకమైన సృష్టిగా దిగివచ్చిన దేవుడు ‘హరి’ లేక ‘అధోక్షజుడు’ అనబడును…(అధోక్షజుడు అను పదమునకు అధస్+ఉక్షజుడు, క్రిందికి దిగివచ్చిన వీర్యశక్తి గలవాడు అని అర్థము… ఈ వీర్యము వలననే సృష్టి జరుగు‌ను) సృష్టి జీవులచే… Read more: భగవంతుని దర్శించడానికి<br>వివిధ సాధన మార్గములు…
  • ఈ రోజు మంచి మాటలు
    నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. కష్టపడుతు పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది . ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది.… Read more: ఈ రోజు మంచి మాటలు
  • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
    అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసఃఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం… Read more: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
  • దానాలు – ఆచరణ నియమాలు
    హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవి దానాల్లో కెల్ల విశిష్టమైనవి. అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా… Read more: దానాలు – ఆచరణ నియమాలు
  • హనుమాన్ చాలీసా
    దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।భాష్పవారి పరిపూర్ణ లోచనంమారుతిం నమత రాక్షసాంతకమ్ ॥ చౌపాఈ జయ హనుమాన జ్ఞాన గుణ… Read more: హనుమాన్ చాలీసా
  • శ్రీ గోదా దేవీ అష్టోత్తర శత నామావళి
    ఓం శ్రీరంగనాయక్యై నమః ।ఓం గోదాయై నమః ।ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః ।ఓం సత్యై నమః ।ఓం గోపీవేషధరాయై నమః ।ఓం దేవ్యై నమః ।ఓం భూసుతాయై నమః ।ఓం భోగశాలిన్యై నమః ।ఓం తులసీకాననోద్భూతాయై నమః ।ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః । ఓం భట్టనాథప్రియకర్యై నమః ।ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః ।ఓం ఆముక్తమాల్యదాయై నమః ।ఓం బాలాయై నమః ।ఓం రంగనాథప్రియాయై నమః ।ఓం పరాయై నమః ।ఓం విశ్వంభరాయై నమః ।ఓం కలాలాపాయై నమః… Read more: శ్రీ గోదా దేవీ అష్టోత్తర శత నామావళి
  • కర్మ – పునర్జన్మ
    మనకి కష్టాల ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి. మొదటిది : మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది. రెండవది : వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి. మూడవది : ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి. ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు. మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా… Read more: కర్మ – పునర్జన్మ
  • అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు
      ఓం విఘ్నేశ్వరాయః నమః ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు. వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట కష్టాలైనాల పోతాయని పురాణాలలో చెప్పబడ్డాయి. అవి 1.మయూరేశ్వర్2.సిద్ది వినాయక3.బల్లాలేశ్వర్4.వరద వినాయక5.చింతామణి గిరిజాత్మక్7.విఘ్నేశ్వర్8.మహా గణపతి అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు మహారాష్ట్ర లోని మోర్ గావ్ గ్రామంలో ఈ ఆలయం… Read more: అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు
  • గణపతి 21 దివ్య క్షేత్రాలు…
    1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది. 2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం. 3.కాశి : ధుంఢి రాజ క్షేత్రం. 4.కలంబ : చింతామణి క్షేత్రం . గౌతమ మహర్షిచే శపింపబడి ఇంద్రుడు, చింతామణి గణపతిని స్థాపించి పూజించాడని కథ. దీని పూర్వనామం కదంబపురం యవత మాల్ సమీపంలో ఉన్నది. 5.అదోష్ : నాగపూర్ –… Read more: <strong>గణపతి 21 దివ్య క్షేత్రాలు…</strong>
  • గవ్వల విశిష్టత… గవ్వలకు లక్ష్మీ దేవికి గల సంబంధం…
    గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ… Read more: గవ్వల విశిష్టత… గవ్వలకు లక్ష్మీ దేవికి గల సంబంధం…
  • నేటి మంచి మాట
    ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం. మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది.మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి.
  • అమ్మవారి నవదుర్గ రూపాలు సవివారంగా – శక్తి పీఠాలు – 108 శక్తి పీఠములు
    “ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా” అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా… మార్కెండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి తొమ్మిది రూపాలను ధరించింది. ఆ రూపాలకే నవదుర్గలు అని పేరు. నేపాల్ లోని షోవా భగవతీ ఆలయంలో ఈ నవదుర్గల ప్రతిరూపాలుంటాయి. విజయ దశమినాడు అక్కడి వారు ప్రత్యేకంగా… Read more: అమ్మవారి నవదుర్గ రూపాలు సవివారంగా – శక్తి పీఠాలు – 108 శక్తి పీఠములు
  • జీవితంలో గెలుపుకు కావలసిన లక్షణాలు…
    జీవితంలో గెలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని నిజాయితీగా ఒప్పుకుని తీరాల్సిందే… ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉండదు. గెలుపు, ఓటమి రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిసారి మాత్రం గెలుపు వస్తుందని అనుకోకండి. మరి అసలు ఎందుకు ఫెయిల్ అవుతాము..?, ఫెయిల్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి…?, ఏం చేస్తే ఫెయిల్యూర్ రాదు…? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు… పట్టుదల ఉండాలి… పట్టుదల ఉంటే ఎలాంటి కష్టమైనా భరించవచ్చు. పట్టుదలతో ఎంత… Read more: జీవితంలో గెలుపుకు కావలసిన లక్షణాలు…
  • చింత గింజలు – వాటి వల్ల కలిగే లాభాలు…
    చింత పండు గింజల వల్ల చాలా లాభాలు ఉంటాయి. వీటి వల్ల కలిగే మేలు పరిశీలిస్తే… చింత గింజలలో క్యాల్షియం మరియు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా, పుష్టిగా అవుతాయి. వీటి వల్ల కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గుతాయి. వీటిపై ఉండే టానిన్ చర్మం పై కలిగే ఇన్ఫెక్షన్లను కట్టడి చేస్తాయి. వెన్ను నొప్పి కి చింత గింజల పొడిని తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిపోతుంది. ఇవే… Read more: చింత గింజలు – వాటి వల్ల కలిగే లాభాలు…
  • కల్మషము లేని భక్తి…
    ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ వూరి రాజు గారు జగన్నాథుని ఆలయం కి వెళ్ళారు. అది సాయంత్రం వేల.. అప్పటికి చాలా ఆలస్యం అయింది.. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద ఉన్నవన్నీ అమ్మేసినాక కేవలం ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలి ఉంది. రాజు గారు ఆ పువ్వుని అడిగారు.. ఆమె ఆ పువ్వుని అయనికి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు… Read more: <em><strong>కల్మషము లేని భక్తి…</strong></em>
  • శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి
    ఓం శ్రీ మహాశాస్తాయ నమ:ఓం మహాదేవాయ నమ:ఓం మహాదేవస్తుతాయ నమ:ఓం అవ్యయాయ నమ:ఓం లోకకర్త్రే నమ:ఓం లోకభర్త్రే నమ:ఓం లోకహర్త్రే నమ:ఓం పరాత్పరాయ నమ:ఓం త్రిలోకరక్షాయ నమ:ఓం ధన్వినే నమ: 10ఓం తపస్వినే నమ:ఓం భూతసైనికాయ నమ:ఓం మంత్రవేదినే నమ:ఓం మారుతాయ నమ:ఓం జగదీశ్వరాయ నమ:ఓం లోకాధ్యక్షాయ నమ:ఓం అగ్రణ్యాయ నమ:ఓం శ్రీమతే నమ:ఓం అప్రమేయపరాక్రమాయ నమ: 20ఓం సంహారూఢాయ నమ:ఓం గజారూఢాయ నమ:ఓం హయారూఢాయ నమ:ఓం మహేశ్వరాయ నమ:ఓం నానాశస్త్రధరాయ నమ:ఓం అర్కాయ నమ:ఓం నానావిద్యావిశారదాయ… Read more: శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి
  • దేవతారధన – ధర్మ సందేహాలు…
    ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం…? ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన తరువాత అద్వైతం ఉంటుంది. కలగంటున్న వరకు అది కల అని తెలియదు. బాహ్యస్మృతి లోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలో ఉన్నా చివరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే… Read more: దేవతారధన – ధర్మ సందేహాలు…
  • 33 కోటి దేవతలు – వారి పేర్లు…
    హిందూధర్మాన్ని విరోధించువారు… మీ 33 కోటి దేవతలు ఎవరని వారి పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. కొందరు హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు. అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు. హిందువులు అటువంటి చరిత్రను చదివి బుద్ధి హీనులు వారు అనిపించుకొనిరి. వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి)… Read more: <em><strong>33 కోటి దేవతలు – వారి పేర్లు…</strong></em>
  • బ్రహ్మరథం అంటే ఏంటి?
    ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచిన పిమ్మట స్వర్గాన్నుండి బృహస్పతి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు కోపించి విశ్వరూపుణ్ణి సంహరించేసరికి ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం ఆవహించింది. దాంతో ఆ దోషాన్ని పోగొట్టుకునేందుకు స్వర్గాన్ని వదిలి వెళ్లిపోయాడు ఇంద్రుడు. అప్పుడు దేవతలంతా కలిసి భూలోకానికి వచ్చి నహుష మహారాజుకు ఇంద్రాధిపత్యాన్ని కట్టబెడతారు. నహుషుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే ఇంద్రపదవి అతనికి… Read more: బ్రహ్మరథం అంటే ఏంటి?
  • సంకటనాశన గణేశస్తోత్రమ్
    నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం భాల చంద్రంచ దశమంతు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,పుత్రార్థీ లభతే… Read more: సంకటనాశన గణేశస్తోత్రమ్
  • నవరత్న మహేశ్వరి స్తోత్రం
    ఓం విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం గురుభ్యోన్నమః మురారిణా సుపూజితాం సురారిణం వినాశినీంగదేషు చాపధారిణీం మరాళ మందగామినీంసుచారుహాస భాసినీం మదాలసాం మదంబికాంముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 1 ఉమా రమాది దేవలోక భామినీ సుపూజితాంసురేశ్వరీం జనేశ్వరీం గణేశ్వరీం భవేశ్వరీంచరాచరాది సర్వలోక రక్షణే కృతోద్యమాంముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 2 నిశుంభ శుంభ భంజనీం సదామరారి నాశినీంమృకండుసూనుకీర్తితాం మృదంగ నాదతోషితాంమునీశ్వర ప్రపూజితాం తమాల నీలకుంతలాంముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం||. –… Read more: నవరత్న మహేశ్వరి స్తోత్రం
  • వింత దేవాలయం!
    ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.  గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.  అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.  ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం… Read more: వింత దేవాలయం!
  • వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?
    మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది. ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ… Read more: వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?
  • దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత..…
    దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత.., ఏ నూనెలు ఏ ఏ ఫలితాలు…, ఏ దిక్కులలో ఏ ఏ ఫలితాలో తెలుసుకుందాం… 1) ఒక_వత్తి : సామాన్య శుభం 2) రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం 3) మూడు_వత్తులు : పుత్ర సుఖం 4) ఐదు_వత్తులు : ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము. 1) నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును. 2) నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు… Read more: దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత..…
  • శాస్త్రవేత్తలకే అర్థం కాని శివాలయాల రహస్యాలు
    మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుందిఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం ఈ అలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.… Read more: శాస్త్రవేత్తలకే అర్థం కాని శివాలయాల రహస్యాలు
  • మానవ జన్మ లో యదార్థం ఏమిటి… !!!
    దనమున్నదని, అనుచర గణమున్నదని, యవ్వనం ఉన్నదని గర్వించే వారికి సూచన…ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు… ధన జన యౌవన గర్వం… కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు…వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన… Read more: మానవ జన్మ లో యదార్థం ఏమిటి… !!!
  • సాధన అంటే ఏమిటో తెలుసుకుందాం…
    సాధన అంటే మనసు మాయ నుండి విడుదల… సాధన అంటే అజ్ఞానం నుండి విడుదల… సాధన అంటే సత్యంగా సత్యంతో ఉండడం… సాధన అంటే శ్వాస ఆలోచనలు లేని స్థితి… సాధన అంటే కస్తూరి మృగం లాగా పరుగులు తీయడం కాదు… సాధన ద్వారా నాడీమండలం శుద్ధి… నాడీమండలం శుద్ధి ద్వారా అన్ని సమస్యలు నుండి విడుదల… నీవున్నదే కైలాసం (శరీరం ), నీలోనున్న ఆత్మే శివుడు… నీ లోనున్న శివుని వదలి బయట ఎక్కడో ఉన్నాడనీ… Read more: <strong>సాధన అంటే ఏమిటో తెలుసుకుందాం…</strong>
  • జీవితంలో డబ్బుతో కొనలేనివి…
    డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా… అయితే కొనలేనివి ఇవిగో… మంచం పరుపు కొనవచ్చుకానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చుకానీ కాలం కాదు మందులు కొనవచ్చుకానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చుకానీ ఆత్మేయిత కాదు పుస్తకాలు కొనవచ్చుకానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చుకానీ జీర్ణశక్తిని కాదు మంచి మాట… దెబ్బలు తిన్న రాయివిగ్రహంగా మారుతుందికానీ దెబ్బలు కొట్టినసుత్తి మాత్రం ఎప్పటికీసుత్తిగానే మిగిలిపోతుంది…. ఎదురు దెబ్బలు తిన్నవాడు,నొప్పి విలువ తెలిసిన వాడుమహనీయుడు అవుతాడు…ఇతరులను ఇబ్బంది పెట్టేవాడుఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు…
  • అష్ట దిక్కుల నుండి వీచే గాలులు వాటి ఫలితాలు…
  • జీవితంలో విలువైన మాటలు మీకోసం…
    మనిషికి మరణం ఉంటుంది కాని మంచితనానికి కాదు… ◼️ ప్రపంచంలో దాచుకొని తినే జీవులు బుద్ది చాలా ఉంటాయి, కాని పక్కవాడిని దోచుకుని తినే బుద్ది ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే…  ◼️ పాలు, కల్లు రెండు తెల్లగానే ఉన్నా అవి మనిషి మీద చూపే ప్రభావం వేరు వేరుగా ఉంటుంది.  ◼️ మనుషులు అందరూ ఒకేలా ఉన్నా వారు చేసే పనులు, ప్రవర్తన వేరు వేరుగా ఉంటాయి. ◼️ మనిషి కన్నా విలువైనది మనసు…ఆవేశం… Read more: జీవితంలో విలువైన మాటలు మీకోసం…
  • తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఏడు ద్వారముల పరమార్థం తెలుసుకుందామా…
    శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తున్నాము. దాని పరమార్ధం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవస్థానానికి చేరాలి. అందుకే స్వామి నేను ఏడవగదిలో ఉన్నాను. నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి. అప్పుడు నా రూపాన్నీ, ఆంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్ధం.
  • జీవితంలో ఆధ్యాత్మికం పై పాండవులకు కృష్ణుడు చెప్పిన మాటలు…
    వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.… Read more: <strong>జీవితంలో ఆధ్యాత్మికం పై పాండవులకు కృష్ణుడు చెప్పిన మాటలు…</strong>
  • గ్రహాంతరజీవుల మిస్టరీ ఏమిటి ?
    దేవుడున్నాడా ? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా ? అతీత శక్తులు వాస్తవమేనా ? ఇలాంటి ప్రశ్నలు బుద్ధిజీవులైన మానవుల్ని చాలాకాలంగా పీడిస్తున్నాయి . ఈ పురా తనకాల ప్రశ్నలకు తోడుగా ఇంకో ప్రశ్న నాగరిక మానవుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నది . ఆ ప్రశ్న ” గ్రహాంతరజీవులు నిజంగా ఉన్నారా ? ఆక్సిజన్ , నీరు , ఉన్నచోటనే ప్రాణులు జీవించగలవు . ఈ అంశాలు భూగ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లే భూమిపై అనేక రకాల జీవజాలం… Read more: <strong>గ్రహాంతరజీవుల మిస్టరీ ఏమిటి ?</strong>
  • మీకు తెలుసా…
    ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో…
    సరైన నిద్రలేకపోతే అనేక సమస్యలు వస్తాయి. నిద్ర మనిషికి చాలా అవసరం… మరి ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం… 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు. 18 ఏళ్లు దాటినవారు కనీసం 7 నుండి 9గంటల పాటు నిద్రపోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి నిద్రకు సరైన సమయం కేటాయించి ఆరోగ్యంగా జీవిద్దాం…
  • తెలంగాణ‌లో స్వయంభువు గ‌ణేశుడి ఆల‌యాలు
    అడిగినంతనే అనుగ్రహించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఒకచోట సిద్ధి వినాయకుడిగా, ఇంకోచోట లక్ష్మీ గణపతిగా, వేరేచోట లంబోదరుడిగా.. ఇలా ఊరికో తీరుతో కొలువుదీరి కోర్కెలు నెరవేరుస్తుంటాడు. తెలంగాణలో గజవదనుడి ఆలయాలు అనేకం. స్వయంభువుగా వెలిసిన ఆ క్షేత్రాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని.. చింతలు తీర్చే దేవుడు దక్షిణాభిముఖంగా కొలువుదీరి, విలక్షణంగా సింధూరం పులుముకొన్న దేవుడు.. రేజింతల్‌ సిద్ధి వినాయకుడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రేజింతల్‌ క్షేత్రం.… Read more: తెలంగాణ‌లో స్వయంభువు గ‌ణేశుడి ఆల‌యాలు
  • ఉడతా భక్తి అంటే ఏమిటి…?
    ఈరోజుల్లో ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, నాదేముంది, నాకున్నదాంట్లో, కొంత ఉడతా భక్తిగా చేసాను అంటారు…అసలు ఉడత భక్తి అనే పేరు ఎలా వచ్చింది? ◼️ఉడుత శరీరంపై గల చారలు ఏర్పడిన కథ…!!! శ్రీరాముల వారు వారధి నిర్మించడం మొదలు పెడతారు, వానర వీరులు అంతా తలా ఒక చేయి వేసి తమ వంతు సహాయం చేస్తున్నారు.ఇంతలో ఒక ఉడుత అక్కడికి వచ్చి తాను కూడా ఆ మహా కార్యంలో పాల్గొనాలని ప్రయత్నించింది.అనుకున్నదే తడవుగా తానేమి చేయగలనో… Read more: ఉడతా భక్తి అంటే ఏమిటి…?
  • కాశీ ఆలయ చరిత్ర
    🔷 కాశీ విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 🔷 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.. 🔷 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం 🔷 క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన. 🔷 క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం. 🔷 క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు. 🔷 క్రీ.శ 1489… Read more: కాశీ ఆలయ చరిత్ర
  • మన జీవితంలో ఎవరు ముఖ్యం…
    🪷 మనందరికీ జీవితంలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారేవరనేది మనం తెలుసుకోలేక, ఎవరంటే ఇష్టం పెంచుకోవాలి తెలుసుకోక… మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాము. ఇక వారు గురించి తెలుసుకుందామా …        ఒక వ్యక్తికి నలుగురు స్నేహితులు ఉండే వారు. వారిలో నాల్గవ స్నేహితుడు అంటే ఎక్కువ ఇష్టం. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు.        మూడవ స్నేహితుడిని కూడా ఎక్కువ ఎస్టపడేవాడు. అతడిని తన స్నేహితులకు చూపించాలని కోరుకుంటాడు. అయితే, వాడు ఇక్కడ విడిచి వెలతాడో… Read more: మన జీవితంలో ఎవరు ముఖ్యం…
  • 🔷 🌹 ఈ మంచి మాటలు గుర్తు పెట్టుకో… 🌹🔷
    సంకల్పం ఉంటే సప్తసముద్రాలను దాటవచ్చు… నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు!! ఒక విషయం గుర్తు పెట్టుకో… ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి…!! ◼️ ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుతింటారు. అదే ఆశయంతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్థి చేసి చూపిస్తారు.మనం జీవితంలో ఏదీ సాధించలేదని చింతించవద్దు. ఏదో సాధించామని గర్వించవద్దు. మనకు రేపనేది ఒకటుందని మరచిపోవద్దు.
  • ఏ దేవుని నామస్మరణ చేత ఏమి ఫలితం వస్తుంది …
    గణనాయకాష్టకం – అన్ని విజయాలకు శివాష్టకం – శివ అనుగ్రహం.. ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం… శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది… అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి…. కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం… దుర్గష్టోత్తర శతనామం – భయహరం.. విశ్వనాథ అష్టకం – విద్య విజయం.. సుబ్రహ్మణ్యం అష్టకం – సర్పదోష నాశనం , పాప నాశనం.. హనుమాన్ చాలీసా – శని బాధలు , పిశాచపీడ…… Read more: ఏ దేవుని నామస్మరణ చేత ఏమి ఫలితం వస్తుంది …
  • నిత్య జీవితంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు…? అన్నం తినే పద్దతులు…
    గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు. పిల్లి ఎదురొస్తే కొన్ని… Read more: నిత్య జీవితంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు…? అన్నం తినే పద్దతులు…
  • ఈ రోజు రథసప్తమి ఈ రోజు చేయవలసిన పనులు…
    ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి – అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.“సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ”ఆకారణం… Read more: ఈ రోజు రథసప్తమి ఈ రోజు చేయవలసిన పనులు…
  • సంత్రాలు – ఆరోగ్య ప్రయోజనాలు
    సంత్రాలలో విటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తుంది.సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం స్థిరంగా సమృద్ధిగా ఉంటాయి. జ్వరాల బారిన పడినప్పుడు జీర్ణశక్తి తగ్గుతుంది అటువంటి సమయంలో సంత్ర ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరగడుపున అసలు తీసుకోకండి పరగడుపున తీసుకుంటే ఎసిడిటీ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. సంత్ర జ్యూస్ తో ఇమ్యూనిటీని కూడా పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వలన జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. దీనిలో బీటా కెరో అనే… Read more: సంత్రాలు – ఆరోగ్య ప్రయోజనాలు
  • స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏంటి?
    అర్జునుడు భగవంతుడిని ఈ విధంగా ప్రశ్నించాడు! ” ఓ కేశవా! స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు ఎలా మాట్లాడతాడు?ఎలా నడుచుకుంటాడు? ఏరీతిగా ఉంటాడు? తెలుసుకోవాలి అనుకుంటున్నాను!” అని అడిగెను! శ్రీక్రిష్ణుడు –” ఓ అర్జునా! ఎవడైతే అన్ని కోరికలను వదిలి ,ఆత్మలో చిత్తాన్ని నిలుపుతాడో….ఆ చిత్తంలో అన్నింటిని సమాన ద్రుష్టితో చూస్తాడో…., దు:ఖానికి కుంగక, సుఖానికి పొంగక…రాగ,భయ,క్రోధములు వీడిన వాడిని ,ఇంకా లోక విషయాలపై ఆసక్తి లేనివాడిని,ప్రియ,అప్రియముల నిశ్చలంగా స్థిరంగా ఉండువాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు!… Read more: స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏంటి?
  • అమలైక్య ఏకాదశి ఘనత…
    ఒక ఏడాదికి అధికమాసంతో కలిపి 26 ఏకాదశులు. నెలకు రెండుసార్లు వస్తాయి. ఆషాఢంలో శయనైక, కార్తికంలో ఉత్పన్న, ఫాల్గుణంలో అమలైక్య, పాపవిమోచన ఏకాదశులు శ్రేష్టమైనవి. అమలైక్య ఏకాదశి వ్రతంతో మోక్షం లభిస్తుందంటూ.. ఆరోజు ఘనతను తెలియజేసే పురాణ కథలున్నాయి. అంబరీషుడు నిష్టగా ఏకాదశీ వ్రతం చేసేవాడు. ఒకరోజు దుర్వాసముని శిష్యులతో అంబరీషుడి రాజ్యానికి వచ్చి ద్వాదశి ఉద్వాసనకు సిద్ధమయ్యాడు. స్నానానికి వెళ్లిన దుర్వాసుడు, ఆయన శిష్యుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు అంబరీషుడు. ఆలస్యమైతే ద్వాదశి ఘడియ దాటి… Read more: అమలైక్య ఏకాదశి ఘనత…
  • తిరుమలలో మాడ వీధుల గురించి వివరంగా మీ కోసం…
    తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు.… Read more: తిరుమలలో మాడ వీధుల గురించి వివరంగా మీ కోసం…
  • జనకమహారాజు భార్య పేరు ఏంటి? సీతను ఎవరు పెంచారు? ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి  – ఎవరి కుమార్తెలు?
    జనకమహారాజుకి  సుమేధ, సునయన – అని ఇరువురు భార్యలున్నట్లు పురాణ వాజ్ఞ్మయం చెప్తోంది. సీత ఎవరికీ పుట్టలేదు. ఆమె అయోనిజ. భూమి నుండి స్వయంగా ఉద్భవించి యజ్ఞార్థం భూమిని దున్నుతున్న జనకునికి దొరికింది. ఆమెను సుమేధకు అందించి పెంచసాగాడు. ఊర్మిల సునయనకు జన్మించింది. ‘జనక ‘ అనే పేరు విదేహ రాజులందరికీ సాధారణం. సీతను పెంచిన తండ్రీ, ఊర్మిల తండ్రీ అయిన జనకుని పేరు  సీరధ్వజుడు. అతని తమ్ముడు పేరు – కుశద్వజుడు. ఈ కుశధ్వజుని భార్య… Read more: జనకమహారాజు భార్య పేరు ఏంటి? సీతను ఎవరు పెంచారు? ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి  – ఎవరి కుమార్తెలు?
  • అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం…
    అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం… 1.మత్స్యపురాణం2.కూర్మపురాణం3.వామనపురాణం4.వరాహపురాణం5.గరుడపురాణం6.వాయుపురాణం 7. నారదపురాణం8.స్కాందపురాణం9.విష్ణుపురాణం10.భాగవతపురాణం11.అగ్నిపురాణం12.బ్రహ్మపురాణం 13. పద్మపురాణం14.మార్కండేయ పురాణం15.బ్రహ్మవైవర్తపురాణం16.లింగపురాణం17.బ్రహ్మాండపురాణం18.భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి,… Read more: అష్టాదశ పురాణాలు వాటి గురించి క్లుప్తంగా… మీ కోసం…
  • ◆ మన పండుగలు – గొప్పతనం◆
    ★ ఉగాదికష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. ★ శ్రీరామ నవమిభార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. ★ అక్షయ తృతీయవిలువైన వాటిని కూడబెట్టుకోమని. ★ వ్యాస (గురు) పౌర్ణమిజ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని. ★ నాగుల చవితిప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని. ★ వరలక్ష్మి వ్రతంనీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని. ★ రాఖీ పౌర్ణమితోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.… Read more: ◆ మన పండుగలు – గొప్పతనం◆
  • ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు
    తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం . మధురరస గుణములు తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త… Read more: ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు
  • జీవిత సత్యాలు…
    ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సంతోషం నేర్పుతుంది ఎన్నో వి‌షయాలు మనకు. ◼️ కన్నీళ్ళు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు. ◼️ఓటమి నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు. ◼️ మోసం నేర్పింది అదుకే పెద్దలు అంటారేమో ఏం జరిగిన మన మంచికే అని. ◼️సర్దుకు పోయే గుణం అనేది ఆరోజుల్లో ఒక గొప్ప లక్షణం కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకాని తనం అయిపోయింది . ◼️ విలాసవంతమైన జీవితం అనుభవించినంత వరకు… Read more: జీవిత సత్యాలు…
  • రాముడిని ఎందుకు – ఎలా ఆరాధించాలి?
    1) ధర్మం అంటే ఏమిటి? – అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 2) మనకు తెలిసినది ధర్మం కాదు – మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు 3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 4) ధర్మం వేదాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. 5) ఈ వేదాలు అపౌరిషేయం – అవి శివుని ఊపిరి. 6) వేదాలు తప్ప ధర్మం అంటే ఏమిటో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. 7) శ్రీరామాయణంను వేదం అని కూడా… Read more: రాముడిని ఎందుకు – ఎలా ఆరాధించాలి?
  • శ్రీరామచంద్రుడి వంశవృక్షం
    బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు పృధువు కొడుకు త్రిశంఖుడు త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు దుంధుమారుడి కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అశితుడు అశితుడి కొడుకు సగరుడు సగరుడి… Read more: శ్రీరామచంద్రుడి వంశవృక్షం
  • శ్రీరామ నవమి విశిష్టత
    శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.… Read more: శ్రీరామ నవమి విశిష్టత
  • రామ కోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు…
    చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం!ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ! అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడేపార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. జీవితమనే ప్రయాణంలో… Read more: రామ కోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు…
  • ఏ హోమ భస్మం ధారణతో, ఏ ఏ లాభాలు కలుగుతాయి.
    2. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి. 3. భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి. 4. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. 5. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. 6. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం… Read more: ఏ హోమ భస్మం ధారణతో, ఏ ఏ లాభాలు కలుగుతాయి.
  • తీర్థ ప్రసాదాలు అనేక రకాలు… ఏమిటి అవి సంక్షిప్తంగా…
    ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్యడం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది.
  • మననం చేసుకోవలసిన ఆత్మ విచారణ
    చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…భూమిని చూసి ఓర్పును నేర్చుకో…చెట్టును చూసి ఎదగడం నేర్చుకో… బయట కనిపించే మురికి గుంటలకన్నా మనుసులో మాలిన్యం కల వ్యక్తులు ఎంతో ప్రమాదకారులు. సత్యాన్ని నమ్మే వ్యక్తి అనుకువగా ఉంటాడు. అన్ని జ్ఞానాలలో కెల్లా అత్యున్నతమైనది తనను తాను తెలుసుకోవడం. మనలోని దేవుడు సంతసించాలంటే మనలో గర్వం నశించాలి. నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే… వంద మంది గొప్పవాళ్ళ గురించి నీవు ముందు తెలుసుకోవాలి. కోపగించుకోవడం అంటే మనమీద మనమే… Read more: మననం చేసుకోవలసిన ఆత్మ విచారణ
  • అరుదైన సమాచారం మీకోసం…
    వేదాలు, పురుషార్ధాలు, లలిత కళలు, దేవతావృక్షాలు, పంచోపచారాలు, దశ సంస్కారాలు, తెలుగు నెలలు, తిథులు, తెలుగు సంవత్సరాలు ఇంకా మరెన్నో… ఈ తరం పిల్లలకు నేర్పించండి…చదివించండి…మనం కూడా మరోసారి మననం చేసుకుందాం… దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం మూలలు : (1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు : (1) ఋగ్వే దం,(2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం పురుషార్ధాలు : (1) ధర్మ,… Read more: అరుదైన సమాచారం మీకోసం…
  • పితృదేవోభవ… ఇలాంటి వారే పుత్ర శబ్దానికి అర్హులు.
    దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.… Read more: పితృదేవోభవ… ఇలాంటి వారే పుత్ర శబ్దానికి అర్హులు.
  • మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు
    రేగుగింజలలోని పప్పు , మిరియాలు , వట్టి వేళ్ళు , నాగకేసరములు ఈ వస్తువులను సమానంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు రెండున్నర గ్రాములు చూర్ణం చొప్పున తేనెతో కలిపి ఇచ్చుచుండిన యెడల మూర్ఛలు హరించును . ఒక జాజికాయకి రంధ్రం చేసి పట్టుదారంతో గ్రుచ్చి కంఠము నందు కట్టుకొని తీయకుండా ధరించుచుండిన స్త్రీల మూర్చవ్యాధి , హిస్టీరియా వ్యాధి నశించును. ఇనుప గంటె లో పొంగించిన అల్లపురసం గిద్దెడు తీసుకుని ముప్పై గ్రాములు పటికబెల్లం పొడి… Read more: మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు
  • నీ భక్తి ఎంత?
    భగవంతుడు ఏమి ఇస్తాడు…
    కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా… దానిపై ‘నా భక్తుని కొరకు’అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే… అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం… Read more: నీ భక్తి ఎంత?<br>భగవంతుడు ఏమి ఇస్తాడు…
  • ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని… నేటి చిట్టికథ
    ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదు ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు… Read more: ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని… నేటి చిట్టికథ
  • భవిష్యత్తు తరాలకు మంచి మాటలు…
    మీరు దైర్యం చెయ్యకపోతే దరిద్రం నీనుండి దూరం కాదు, నీవు సహసం చెయ్యకపోతే సంతోషం మన దరికి రాదు. జీవితంలో ప్రతి మాట ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. ఒకరికి మనం గర్వం చూపెట్టడానికి బదులు గౌరవింఛడానికి ప్రయత్నిస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది . ఇష్టపూర్వకంగా కోరుకున్నదే అదృష్టం బలంగా నమ్మినదే భవిష్యత్తు, అందంగా ఉన్నవాడు ఆనందంగా ఉన్నవారు ఆనందంగా ఉంటారో లేదో కానీ ఆనందంగా ఉన్నవారు… Read more: భవిష్యత్తు తరాలకు మంచి మాటలు…
  • నేటి సూక్తి
    అమితశ్రమ పనికిరాదు – జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 🌹 శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం – 1 🌹 ఓం శ్రీమాన్దేవో విరూపాక్షో పురాణపురుషోత్తమః |బ్రహ్మా పరో యతీనాథో దీనబంధుః కృపానిధిః సారస్వతో మునిర్ముఖ్యస్తేజస్వీ భక్తవత్సలః |ధర్మో ధర్మమయో ధర్మీ ధర్మదో ధర్మభావనః
  • కాలాష్టమి
    అపమృత్యుదోషాలను పరిహరించే మహా కాల భైరవుని పూజ. కుంభమేళా సమయం లో అదీ మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాలాష్టమికీ ఎంతో విశిష్టత ఉంది. కుంభస్నానం తరువాత భక్తులు అక్కడి నాగసాధువుల దీవెనలతో మహా కాలుని మందిరం లో కాలాష్టమి వ్రతం చేస్తారు. సాయంకాల సమయంలో కుంభస్నానాన్ని ఆచరించి మహాకాలుని దర్శించుకుంటారు. ఈ రోజు వ్రత దీక్షలో ఉన్నవారు ఉపవసిస్తారు. కాలభైరవ స్వామి హారతి దర్శించుకున్న తరువాత ఫలహారం తో ఉపవాస దీక్షను విరమిస్తారు. రాత్రి… Read more: కాలాష్టమి
  • భక్తి – లక్షణాలు
    ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు. బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి.మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది. ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో… Read more: భక్తి – లక్షణాలు
  • పూజ – పరమార్థాలు
    🕉️ పూజ –> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది. 🕉️ అర్చన–> అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. 🕉️ జపం–> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. 🕉️ స్తోత్రం–> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. 🕉️ ధ్యానం–> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం. 🕉️ దీక్ష–> దివ్యభావాలను… Read more: పూజ – పరమార్థాలు
  • ఆనంద నిలయంలో వైకుంఠవాసుని ఆరగింపులు
    “కలౌ వేంకటనాయకః అని ప్రసిద్ధికెక్కిన ఏకైక నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఎప్పుడో ఏనాడో కలియుగాదిలో వేంకటాచల క్షేత్రంపై స్వయంభువుగా వెలసి, భక్తుల నాదుకొని రక్షించడంలో తనకు సాటి ఎవరూ లేరంటూ దశదిశలా చాటుకొంటూ, అత్యంత భక్తప్రియుడుగా పేరొందిన స్వామి శ్రీనివాసుడు. అందుకే “వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న ప్రసిద్ది ఏర్పడింది. భక్తులపాలిటి కొంగుబంగారమయిన ఈ స్వామిని కేవలం మానవులే కాదు. (బ్రహ్మాది దేవతలు సయితం కీర్తిస్తూ, బంగారు వాకిలివద్ద… Read more: ఆనంద నిలయంలో వైకుంఠవాసుని ఆరగింపులు