⏳ < 1 Min
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు⏳ < 1 Min✍️ దుర్గా ప్రసాద్ హైదరాబాదులో మింట్ కాంపౌండ్ లోని TRVKS కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేవీ జాన్సన్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి జెన్కో కార్యవర్గ సమావేశములో KTPS 7 వ దశ నందు JAO గా పనిచేయుచున్న ముత్యాల రాంబాబు గారు జెన్కో కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పాశం రవిబాబు (KTPS 5&6 ), రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీగా తిప్పారపు రమేష్ (YTPS) జెన్కో… Read more: TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి⏳ < 1 Minస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మేనేజర్ 6, డిప్యూటీ మేనేజర్ 3, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 1 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి ఆగస్టు 8, 2025 నాటికి మేనేజర్ పోస్టులకు 24–36 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 30 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్… Read more: ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ⏳ < 1 Minచేనేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, టెస్కో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, చేనేత రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల మహిళా శక్తి చీరల పంపిణీ కోసం 4.34 కోట్ల మీటర్ల క్లాత్ అవసరమని, అందులో 3.65 కోట్ల మీటర్లను పవర్లూమ్ కార్మికులు ఇప్పటికే ఉత్పత్తి చేశారని తెలిపారు.… Read more: రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం⏳ < 1 Minహైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో రూ.750 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని ‘హైడ్రా’ స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 403లో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో వీఆర్ ఇన్ఫ్రా యజమాని పార్థ సారథి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అధికారులు విచారణకు వస్తే బౌన్సర్లు, వేటకుక్కలతో బెదిరింపులకు దిగేవారని సమాచారం. జలమండలి, రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు హైడ్రా భారీ పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చి భూమిని రక్షించింది. ఈ ఘటనపై పార్థ సారధిపై… Read more: బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం⏳ < 1 Minమధ్యప్రదేశ్లో అవినీతి శృంఖలతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ జి.పి. మెహ్రా వార్తల్లో నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లపై సోదాలు నిర్వహించగా, భారీ స్థాయిలో నోట్ల కట్టలు, బంగారం, వెండి, ఎఫ్డీలు, విలాసవంతమైన వాహనాలు బయటపడ్డాయి. భోపాల్, నర్మదాపురం ప్రాంతాల్లోని ఇళ్లలో రూ. 35 లక్షల నగదు, సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ. 56 లక్షల ఎఫ్డీ పత్రాలు స్వాధీనం చేశారు.… Read more: మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం