భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ సీనియర్ అడ్వకేట్ తుమ్మల శ్రీమన్నారాయణరెడ్డి (శివారెడ్డి), కళ్యాణిల ఏకైక కుమారుడు డాక్టర్ తుమ్మల అమరేందర్ రెడ్డి, డాక్టర్ వినతల వివాహం సందర్భంగా శనివారం రాత్రి రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
KTPS 7వ దశ DE చుండూరు శ్రీనివాసరావు కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్న కొత్వాల.
పాల్వంచ KTPS 7వ దశ డివిషనల్ ఇంజనీర్ (DE) చుండూరు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ సాయి గౌతమ్, శ్రీజ ల వివాహ రిసెప్షన్ సందర్భంగా కొత్వాల పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






