మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలా ఉల్ నబీ సందర్భంగా మైనారిటీ సభ్యుల అధ్వర్యంలో కాంటా బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అథిధి గా ఏసీపీ రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, వినాయక నిమజ్జనం, మిలాన్ ఉల్ నబీ పండగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా పండుగలు జరుపుకోవాలని కోరారు.
ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని పీస్ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ సభ్యులు, వన్ టౌన్ సిఐ కే. శ్రీనివాస రావు, ఎస్.ఐ.రాకేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…















