భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
పాల్వంచ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన పలు దశదిన కర్మల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, సంతాపం తెలిపారు.
పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీ కి చెందిన యనగంటి చంద్రశేఖర్ (బాచి) తల్లి కీ.శే. యనగంటి ఉమా మహేశ్వరరావు భార్య యనగంటి కాంతమ్మ ఇటీవల మరణించారు. ఆదివారం ఆమె దశదిన కర్మల సందర్భంగా కొత్వాల పాల్గొని, సంతాపం, సానుభూతి తెలిపారు.
పట్టణ పరిధిలోని నెహ్రు నగర్ నివాసి పొదిల ఉపేందర్ తండ్రి పొదిల సాంబయ్య ఇటీవల మరణించారు. ఆదివారం ఆయన దశదిన కర్మల సందర్భంగా కొత్వాల పాల్గొని, సంతాపం, సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, అలెక్స్, CPM నాయకులు తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
