భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్
ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ గారు దుమ్ముగూడెం మండలంలో నూతన గ్రంధాలయ స్థల నిర్మాణం కోసం సహకరించాలని కోరిన వెంటనే స్పందించిన ITDA PO రాహుల్ గారు స్థల సేకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఏజెన్సీ పరిధిలోని గ్రంథాలయాలను అభివృద్ధి కి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు గిరిజన యూత్ అభివృద్ధి ధ్యేయంగా జిల్లా గ్రంధాలయ సంస్థ మరియు, ITDA కలిసి కృషి చేయాలని కోరారు అలాగే జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు గారు చేస్తున్న కృషిని పిఓ రాహుల్ గారు కొనియాడారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
