భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధిలోని “సి” కాలనీ గెట్ కే.టీ.పీ.ఎస్. ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర గల విశ్వమాత మదర్ తెరిసా గారి విగ్రహమునకు పాలాభిషేకం చేశారు.
పూలదండ వేసి మదర్ థెరిస్సా గురించి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ…
మదర్ థెరిస్సా సేవకు మారుపేరు, పేద ప్రజల ఆత్మ బంధువు, మాతృమూర్తి విశ్వమాతగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తురాలు, భారతరత్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పేద ప్రజల ఆరాధ్యురాలు అనాధలు కుష్టు రోగుల కటిక బీదల కోసం పిన్నవయసులో దేశం కాని దేశం వచ్చి పేద ప్రజల కోసం తన యావ జీవితాన్ని పేదల కోసం అర్పించిన సువిశాల హృదయురాలు, కడు పేదల పెన్నిధి అహర్నిశలు వారి బాగోగులు చూసిన మహోత్తమురాలు తన తుది శ్వాస వరకు పేదల బాగోగులు చూసినారు.
అలాంటి కడుపేదల పెన్నిధి అయిన విశ్వమాత మధర్ థెరిస్సా 115వ జయంతి కార్యక్రమం మా కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2012వ సంవత్సరం నుండి ఈరోజు వరకు మధర్ థెరిస్సా గారి జయంతి వేడుకలు జరుపుకోవడం “మా” అదృష్టంగా భావిస్తున్నాము.
ఆమె గురించి మాట్లాడిన కటుకూరి శేఖర్ బాబు “ఈ” యొక్క మదర్ తెరిసా గారి 115వ జయంతి వేడుకలలో పాల్గొన్నవారు బోగిని సందీప్, కిన్నెర శ్రీను, రావుల మురళి, కొండేటి జయరాజు, బర్ల విజయ కుమారి, మోకాళ్ల మంగ, ఇసనపల్లి వంశీ, దారెల్లి వెంకటేశ్వర్లు, మేశపోగు జీవన్ కుమార్, కటుకూరి అన్వేష్ కుమార్, పిన్నింటి రాజు, తదితరులు మదర్ తెరిసా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











