మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది 27 ఆగస్టు 2025
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని సందర్శించిన బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ…, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అంబెడ్కర్ ఫంక్షన్ హల్ మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమని కలెక్టర్ తో, సింగరేణి జీఎం తో మాట్లాడి సాధ్యమైనంత తొందరలోనే అంబేద్కర్ ఫంక్షన్ హల్ నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలోతెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్, గౌరవ అధ్యక్షులు మల్లారపు చినరాజం, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, ఉపాధ్యక్షులు అంగూరి సుభాష్, కార్యదర్శులు గద్దల కుమార్, కాంపెల్లి సతీష్, సభ్యులు దుబాసి వెంకటస్వామి, ఎనగందుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
