భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప….
అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాము.
ఇందులో భాగంగా మొదటి రోజు అన్నదానం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాల నందు నిర్వహించడం జరిగినది దీనికి ప్రభుత్వ వైద్యశాఖ RMO అధికారులు డాక్టర్ సోమరాజు దొర , సూపర్డెంట్ రాంప్రసాద్ గార్లు ముఖ్యఅతిథిగా అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన పాల్వంచ అయ్యప్ప సేవా సమితి సభ్యులు జితేందర్,కోటి, రాఘవేందర్రావు, గణపతి, బిక్ష, రాంబాబు పురుషోత్తం, టేకులపల్లి నటరాజ్ , చాపల రవి, వెంకటేశ్వర్లు మచ్చ నాగార్జున తదితరులు కార్యక్రమం దిగ్విజయం కావటానికి కృషి చేసినారు.
అన్నదానం మహాదానం అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప అనే నామంతో అడగంగానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్నిగా సహకరించిన దాతలు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఇట్లు
అఖిలభారత అయ్యప్ప సేవా సమితి పాల్వంచ శాఖ
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











