భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
ఆశ్వాపురం
✍️దుర్గా ప్రసాద్
ఈ రోజున మండల పరిదిలో గల మల్లెలమడుగు గ్రామం నందు విద్యుత్తు శాఖ వారి ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమంలో మణుగూరు ఏడిఈ ఉమా రావు గారు, సబ్ ఇంజనీర్ మనీదీప్, ఫోర్ మెన్ శ్రీనివాస్, లైన్మెన్ సాదిక్, శ్రీను, ప్రైవేట్ హెల్పర్స్ నాగరాజు , చందు మరియూ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ.డి.ఈ. గారు మాట్లాడుతూ…
విద్యుత్ ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు హార్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు స్వర్గం నరసయ్య, స్వర్గం వీరరాఘవులు, పడదాం వీరన్న, మంగి వెంకటరమణ, సూడి సుందర్ రెడ్డి, సురకంటి ఎల్లారెడ్డి, గంధసిరి ఉప్పలయ్య, తెడ్డు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






