మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు, D1, D2, D3, D4, D5, మహిళ ల బోగీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చాలా వరకు ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని వెనుక బోగీల వైపు కూడా వెళ్ళి D సిరీస్ బోగీలు సాధారణ రిజర్వేషన్లు అని తెలిసి ముందు వైపు ఉన్న జనరల్ బోగీల వైపుకు పరుగెత్తాల్సి వేస్తుందని వాపోతున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందు వైపు వెనుక వైపు సమాన జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్
- శిశు మందిర్ పాఠశాలలో దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
- బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
- మున్సిపల్ కమిషనర్ స్పందన పట్ల అభినందనలు తెలిపిన కాంట్రాక్టర్ బస్తీ వాసులు
- నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం
- ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
















