మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు, D1, D2, D3, D4, D5, మహిళ ల బోగీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చాలా వరకు ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని వెనుక బోగీల వైపు కూడా వెళ్ళి D సిరీస్ బోగీలు సాధారణ రిజర్వేషన్లు అని తెలిసి ముందు వైపు ఉన్న జనరల్ బోగీల వైపుకు పరుగెత్తాల్సి వేస్తుందని వాపోతున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందు వైపు వెనుక వైపు సమాన జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
- ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు
- రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
- బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం
- కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…
