భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
ఈనెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జన్కో యాజమాన్యం 1104 యూనియన్ కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము. ఈ సమావేశంలో CMD గారు, డైరెక్టర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొంటారు.
ఈ జాయింట్ మీటింగ్ లో జెన్కోనందు అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఆర్టిజన్ కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కార విషయంలో చర్చించడం జరుగుతుంది.
ఇట్టి విషయాన్ని నేడు మన యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాయి బాబు గారు డైరెక్టర్ (HR ) గారిని కలిసిన సందర్భంలో జెన్కో యాజమాన్యం ఈరోజు అధికారికంగా ధ్రువీకరించింది.ఈ కార్యక్రమంలో జెన్కో కార్యదర్శి దుర్గా అశోక్, జన్కో ఉపాధ్యక్షుడు నజీర్, ట్రాన్స్కో కార్యదర్శి బాలకృష్ణ విద్యుత్ సౌదా కార్యదర్శి శ్రీనివాస్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
దుర్గా అశోక్ వాతాడి,
జెన్కో కంపెనీ రాష్ట్ర కార్యదర్శి,
TEE 1104 యూనియన్.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











