మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: పట్టణం లోని 18 వార్డ్ కాంటాక్టర్ బస్తీలో పాత వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎదురుగా సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండా వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్, పసుపులేటి రాజేష్, చిప్పఅజయ్, యువజన నాయకులు చిప్ప కార్తీక్, మచ్చ చిరంజీవి, అరికెల దుర్గయ్య, జోగు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
