మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలా ఉల్ నబీ సందర్భంగా మైనారిటీ సభ్యుల అధ్వర్యంలో కాంటా బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అథిధి గా ఏసీపీ రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, వినాయక నిమజ్జనం, మిలాన్ ఉల్ నబీ పండగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా పండుగలు జరుపుకోవాలని కోరారు.
ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని పీస్ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ సభ్యులు, వన్ టౌన్ సిఐ కే. శ్రీనివాస రావు, ఎస్.ఐ.రాకేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
