మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
