మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, చెన్నయ్ నుండి న్యూ డిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్, తిరుపతి ఏపి సంపర్క్ క్రాంతి హాల్టింగ్ ఎత్తివేశారు.
ట్రైన్ హాల్టింగ్ విషయమై పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ దృష్టికి తీసుకెళ్లిన వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు వారి విజ్ఞప్తి మేరకు ఎంపీ చొరవ తీసుకుని దక్షిణ్ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ కల్పించడంపై వాణిజ్య సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ, మిగతా రైళ్ళను కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని, అలాగే జైపూర్ నుండి కోయంబత్తూర్ వెళుతున్న వీక్లీ ట్రైన్ గత సంవత్సరం కాలంగా బెల్లంపల్లి స్టేషన్ లో హాల్టింగ్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ సౌకర్యం లేక ప్రయాణికులు కాగజ్ నగర్, మంచిర్యాల నుండి ప్రయాణం చేయాల్సి వొస్తుందని, ఈ ట్రైన్ కు బెల్లంపల్లి స్టేషన్ నుండి రిజర్వేషన్ టికెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సోనీ, శ్యామ్ సారడా, పాత భాస్కర్, మేడి పున్నం చందర్,రాధేశ్యామ్ లాహోటీ, సురేష్ అగర్వాల్, మహేష్ శర్మ,పెద్ది రాజేందర్,రంగ రామన్న,మంగీలాల్ జవర్, ఎలుక వెంకటేష్, కోడిప్యాక విద్యా సాగర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్
- శిశు మందిర్ పాఠశాలలో దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
- బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
- మున్సిపల్ కమిషనర్ స్పందన పట్ల అభినందనలు తెలిపిన కాంట్రాక్టర్ బస్తీ వాసులు
- నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం
- ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
- గోదావరి నదిలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…





















