మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య రామ్ లలా రూపంలో కొలువైన మట్టి గణపతిని భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అయోధ్య బాల రామ్ లలా రూపంలో మట్టితో తయారు చేయబడిన మహా గణపతి ప్రతిమను ప్రతిష్ఠ చేయడం పట్ల పలువురు కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్వాహకులను పర్యావరణ ప్రేమికులు, ప్రజలు ప్రశంశల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
