మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: స్థానిక బూడిదిగడ్డ బస్తీ 21 వ వార్డులో వాటర్ ట్యాంక్ ఏరియా దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండలిలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఆనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బూడిదగడ్డ బస్తి ప్రజలకు ఆ గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని,పౌర సేవలో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా ప్రజలు మంచి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, వినాయక నిమజ్జనం కూడా యువత శాంతియుత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజనాల కమల, బీఆర్ఎస్.వీ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల రమేష్,కమిటీ సభ్యులు బడికల లక్ష్మణ్, నాగుల రాంచందర్,సుంకరి తిరుపతి, దుర్గం సురేష్, మాదరబోయిన గోపాల్, సుంకరి వెంకటేష్,పెద్దపల్లి లక్షయ్య, మల్లెపల్లి మోహన్, కంటేవాడ నగేష్, పాఠకుల సురేష్, బస్తి ప్రజలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
- ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు
- రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
- బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం
- కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…
