భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు…
ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం…
ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు…
ఇన్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
అవుట్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
శబరి సూక్మ వద్ద తగ్గుతుంది అని సమాచారం. సాయంత్రం వరకు చింతురు వద్ద పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా 43 వరకు రావచ్చని cwc వారు తెలిపారు. ఆ పైన వర్షాలు కురిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






