మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: వాతావరణ శాఖ ద్వారా రాబోయే 24 గంటలలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారు పలు సూచనలు చేశారు.
వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని, వాగులు, నాలాలు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అలాగే శిథిలావస్థలో ఉన్న భావనల కింద ఉండరాదని, రోడ్డు ప్రక్కన తడిచి ఉన్న విద్యుత్తు స్తంభాలను ముట్టరాదని, వర్షం కారణంగా బురదమయమైన రోడ్లపై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వాహనాలు నెమ్మదిగా నడపాలని తెలిపారు. వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు,ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కోరారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






