మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మానవత్వం చాటుకున్న యువకుడు…
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు…
వివరాల్లోకి వెళ్ళితే …
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ సుబ్బారావు పల్లె జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వరాహం మృతి చెందింది.
వరాహం కళేబరం రోడ్డుపైనే ఉండడంతో స్పందించిన బత్తుల చంద్రశేఖర్ వెంటనే కళేబరాన్ని పక్కకు తొలగించారు. సాటి మనుషులకు ఏమైనా పట్టించుకోని ఈ రోజుల్లో మూగ జీవి కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ ను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
