మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్ స్థానిక మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ బ్యాంకు వరకు అప్పటి మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు పెట్టి ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ వరకు రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తే, కొందరి సొంత ప్రయోజనాల కోసం పైరవీకారులు పనులను ఆపించారని తెలిపారు.
కాల క్రమేనా కొందరు మురికి కాలువలను సైతం వదల కుండా కబ్జాలు చేస్తున్నారని, అలాంటి నిర్మాణాలను హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఠాకూర్ సత్యనారాయణ సింగ్, వోడ్డపల్లి గోపి, సుంకే తిరుపతి, మురుకూరి బాలకృష్ణ,కొత్తపల్లి రవీందర్,కిరణ్ కొలిపాకలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్
- శిశు మందిర్ పాఠశాలలో దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…
- బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
- మున్సిపల్ కమిషనర్ స్పందన పట్ల అభినందనలు తెలిపిన కాంట్రాక్టర్ బస్తీ వాసులు
- నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం
- ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
















