భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️ దుర్గా ప్రసాద్
శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో 5వ రోజు భాగంగా ఈరోజు DPXYOUTH వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.
తెలుగింటి సంప్రదాయ నిధి సాంప్రదాయంలో శ్రీనగర్ కాలనీ మహిళలు ఎంతో పోటీ పోటీగా ముగ్గులలో వారి సత్తా చాటుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలగా నిలబడ్డారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు త్రివేణి స్కూల్ ఇంచార్జ్ బిక్కుమల్ల కవిత గారు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- ప్రతి రోజు సంభోగం – లాభాలా? నష్టాలా? నిజం ఏమిటి?
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- Begumpet Woman Murder: షాకింగ్ ఘటన బేగంపేటలో అసోం మహిళ మృతి… వివరాల్లోకి వెళ్ళితే…
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…
- Crime Mystery Revealed : వీడిన మిస్టరీ – ప్రియుడి చేత భర్తను హత్య చేయించిన భార్య… ఎక్కడంటే…
















