భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
ముసలమడుగు గ్రామపంచాయతీ
✍️దుర్గా ప్రసాద్
బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని అంటున్నారు.
ఈ పాఠశాల భవనం గత 40 సంవత్సరాల క్రితం నిర్వహించినది ప్రస్తుతం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇద్దరు టీచర్లు ఉన్నారు.
పాఠశాల శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం క్రితం నుండి స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఎమ్మెల్యేకు మరియు ఐటిసి ఉన్నతాధికారులకు గ్రామస్తులు తరఫున విన్నవించుకొని ఉన్నారు.
అయినను వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని వాపోయిన గిరిజన గ్రామస్తులు విద్యార్థులు లేకపోవడం వలన తమ పిల్లల ప్రాణాలు కాపాడుకో కలిగామని అన్నారు.
విద్యార్థులు ఉన్న సమయంలో కుప్పకూలినట్లయితే 35 మంది విద్యార్థినీ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన తమ గ్రామంలో ఉన్న పాఠశాల స్థితిగతులు మారలేదని వాపోతున్న గ్రామస్తులు.
ఇప్పటికైనా గిరిజనుల పట్ల దయవుంచి వెంటనే పాత భవనాన్ని కుల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించుటకు సంబంధిత అధికారులు మరియు ఐటిసి ఉన్నత అధికారులు ఐటిడి ఎ అధికారులు స్పందించి కృషి చేయాలని వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ….
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
