భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
ముసలమడుగు గ్రామపంచాయతీ
✍️దుర్గా ప్రసాద్
బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని అంటున్నారు.
ఈ పాఠశాల భవనం గత 40 సంవత్సరాల క్రితం నిర్వహించినది ప్రస్తుతం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇద్దరు టీచర్లు ఉన్నారు.
పాఠశాల శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం క్రితం నుండి స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఎమ్మెల్యేకు మరియు ఐటిసి ఉన్నతాధికారులకు గ్రామస్తులు తరఫున విన్నవించుకొని ఉన్నారు.
అయినను వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని వాపోయిన గిరిజన గ్రామస్తులు విద్యార్థులు లేకపోవడం వలన తమ పిల్లల ప్రాణాలు కాపాడుకో కలిగామని అన్నారు.
విద్యార్థులు ఉన్న సమయంలో కుప్పకూలినట్లయితే 35 మంది విద్యార్థినీ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన తమ గ్రామంలో ఉన్న పాఠశాల స్థితిగతులు మారలేదని వాపోతున్న గ్రామస్తులు.
ఇప్పటికైనా గిరిజనుల పట్ల దయవుంచి వెంటనే పాత భవనాన్ని కుల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించుటకు సంబంధిత అధికారులు మరియు ఐటిసి ఉన్నత అధికారులు ఐటిడి ఎ అధికారులు స్పందించి కృషి చేయాలని వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
















