భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లక్ష్మీదేవిపల్లి
✍️దుర్గా ప్రసాద్
శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు MBBS.MD General physician గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్.
10/- రూపాయలకే వైద్యం అందించాలని ఆలోచన చాలా గొప్ప విషయం అని, వైద్య సౌకర్యం వివరాలు తెలుసుకొన్నారు అరేం ప్రశాంత్ గారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ఏజెన్సీ మారుమూల ప్రాంత ప్రజలు అందురు 10/- రూపాయల వైద్యం సేవ సౌకర్యాలు వినియోగించుకోవాలి. పేదల పట్ల అంకితభావంతో వైద్య సౌకర్యాలు అందించాలని తక్కువ ఖర్చుతో 10/- రూపాయల వైద్యం సేవలు జీవితాంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు గారు.
ప్రస్తుతం ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి సమయంలో 10/- రూపాయల వైద్యం అందించాలని గ్రామీణ మారుమూల ప్రాంతంలో విష జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెంది ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తు పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోరా రమేష్ సోడే మధు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
