భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లక్ష్మీదేవిపల్లి
✍️దుర్గా ప్రసాద్
శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు MBBS.MD General physician గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్.
10/- రూపాయలకే వైద్యం అందించాలని ఆలోచన చాలా గొప్ప విషయం అని, వైద్య సౌకర్యం వివరాలు తెలుసుకొన్నారు అరేం ప్రశాంత్ గారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ఏజెన్సీ మారుమూల ప్రాంత ప్రజలు అందురు 10/- రూపాయల వైద్యం సేవ సౌకర్యాలు వినియోగించుకోవాలి. పేదల పట్ల అంకితభావంతో వైద్య సౌకర్యాలు అందించాలని తక్కువ ఖర్చుతో 10/- రూపాయల వైద్యం సేవలు జీవితాంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు గారు.
ప్రస్తుతం ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి సమయంలో 10/- రూపాయల వైద్యం అందించాలని గ్రామీణ మారుమూల ప్రాంతంలో విష జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెంది ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తు పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోరా రమేష్ సోడే మధు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
















