భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో ప్రెసిడెంట్ కేశ బోయిన కోటేశ్వరరావుగారు మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు జమ్ముల సీతారాం రెడ్డి గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ B.V.Raoగారు , స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెట శ్రీనివాస రావు గారు రెండు రీజన్ లో అధ్యక్ష , కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు , రీజన్ నాయకులు ఆర్టిజన్ నాయకులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…..
కేటీపీఎస్ సెవెంత్ స్టేజి మరియు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టేజి
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






