Month: August 2025

ఇంటర్ సిటీ ట్రైన్ జనరల్ కోచ్లు ముందు రెండు వెనుక రెండు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు,…

రేపు జరగబోయే పాల్వంచ పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయండి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే నెల 10 వ తేదిన కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పాల్వంచ పట్టణ, మండల…

పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు✍️దుర్గా ప్రసాద్ పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కేవలం భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్.బలరాం ఆదేశాల అమలు చేయాలి పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్…

బండ్రుగొండ పంచాయితీ పరిధిలోని కోయగట్టు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరి పంపిణి చేసిన కొల్లి కల్పనా చౌదరి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ విద్యార్థుల కోసం ఎక్కడైన, ఎంత దూరమైన కొల్లిఫౌండేషన్ సేవలు పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయితీ పరిధిలోని కోయగట్టు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, స్టేషనరి పంపిణి చేసిన కొల్లి కల్పనా చౌదరి…

మెయిన్ బజార్ ఎస్.బీ.హెచ్ వద్ద కాలువ పై అక్రమ కట్టడం నిలిచి పోయిన మురికి కాలువ నీరు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సైన్యం…

బరి తెగించిన యువకుడు లోకల్ రైలులో యువతి పక్కనే పాడు పని! వివరాల్లోకి వెళ్ళితే…

ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు బరి తెగించాడు. ప్రయాణికురాలి పక్కన కూర్చుని హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. సదరు వ్యక్తిని బాధిత మహిళ, మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతడు రన్నింగ్ ట్రైన్ నుంచి…

AP : ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్…

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఆహార ఉత్పత్తుల్లో ఏపీ వాటా 9 శాతమని చెప్పారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా…

మరో కీలక మైలురాయిని అందుకున్న జియో…

రిలయన్స్ జియో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ చందాదారుల సంఖ్య 50 కోట్లు (500 మిలియన్లు) దాటినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఘనతతో టెలికాం రంగంలో జియో తన…

గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితకబాదిన జనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సర్వే నిమిత్తం గ్రామానికి వెళ్లిన గూగుల్ మ్యాప్స్ బృందాన్ని స్థానికులు దొంగలుగా పొరబడ్డారు. అనుమానంతో వారి వాహనాన్ని అడ్డగించి, అందులోని ఉద్యోగులను బయటకు లాగి చితకబాదారు. ఈ దాడిలో…

భారత్ పై డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పి కొట్టిన ఆస్ట్రేలియా…

భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా తిప్పికొట్టింది. ఆ దేశ వాణిజ్యమంత్రి డాన్ ఫారెల్ మాట్లాడుతూ… భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని, తమ అదృష్టాన్ని (ఖనిజ సంపదను) పంచుకోవాలని…

డీఎం &హెచ్ ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి అధ్యక్షతన ప్రసూతి మరణాల సమీక్ష సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంఆగష్టు 29,2025✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం డీఎం &హెచ్ ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి అధ్యక్షతన పాల్వంచ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ప్రసూతి మరణాల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో, నాలుగు ప్రసూతి మరణాల…

బీటీపీఎస్‌ వద్ద ఫ్లై యాస్ ఇటుకలు తయారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన కలెక్టర్ గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం✍️దుర్గా ప్రసాద్ ఈ రోజు కలెక్టర్ గారు మణుగూరు మండలం ఫ్లై యాస్ పాండు, దమ్మక్క పేట సమీపంలోని బీటీపీఎస్‌ వద్ద తక్కువ ఖర్చుతో, నాణ్యమైన ఇటుకలను (ఇసుక, సిమెంట్, ఫ్లై యాష్‌, క్లే వంటి మిశ్రమాలతో)…

జాతీయ క్రీడా దినోత్సవాల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకుంటున్న చిన్నారులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ మేజర్ ధ్యాన్ చందన్ చిత్రంతో టెన్నిస్ క్రీడాకారుని భాను శ్రీ . ప్రకాశం స్టేడియంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జాతీయ క్రీడా దినోత్సవలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ…

భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక

మెదక్ జిల్లామనోహరాబాద్ మండలంకాళ్లకల్ గ్రామం✍️శివ కుమార్ గౌడ్ ఈటివల కురిసిన భారీ వర్షానికి మనోహరాబాద్ మండల్, కాళ్లకల్ గ్రామంలో రెండు పెంకుటిల్లు బయట గోడలు కూలి గల్లీ రోడ్డు పై పడిన ప్రదేశాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక గారి…

ప్రముఖ రైతు నాయకులు దివంగత వనమా చిన్న వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాత పాల్వంచ తూర్పు బజారు లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో చిన్న వెంకటేశ్వరరావు, అల్లుడు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం28 ఆగష్టు 2025✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి నది నీటి ప్రవాహం అత్యవసరమైతే…

విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…

విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల…

రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…

భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక…

ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…

డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57%…

UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…

UKలోని ఐల్ ఆఫ్ వైట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్… శాండోన్ విమానాశ్రయం నుంచి…

AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి,…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఉదయం 8.00 గంటలకు 34.9 ఉదయం 9.00 గంటలకు 35.8 ఉదయం 10.00 గంటలకు 36.7 ఉదయం 11.00 గంటలకు 36.9 గోదావరి వరద ప్రవాహం కడ్డాం డ్యామ్, మంచిర్యాల, కాళేశ్వరం, ఏటూరునాగారం, దుమ్ముగూడెం,…

భారీ వర్షాలు… – కిన్నెరసాని డ్యాం అప్డేట్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు… ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం… ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల…

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆదిదేవుడు వినాయకుడి అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…

ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు… – పట్టువస్తాలు సమర్పించిన ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు. మండపాలను సందర్శించి ప్రముఖ…

మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కలుషిత త్రాగు నీటితో చిన్న పిల్లలకు ఒంటినిండా పొక్కులు మరియు దురదలు… ప్రశ్నించాల్సిన ఆదివాసి సంఘాలు మచ్చుకైనా కనపడకపోవడం విశేషం…? అయ్యా నాయకులు, అధికారులు మీరైతే ఈ నీరు త్రాగుతారా… అంటున్న బాధిత చింతకుంట…

‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.…

రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 27 ఆగస్టు 2025 బెల్లపల్లి: పట్టణంలోని కోర్టు రోడ్డు వద్ద, దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు…

హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పోలీస్ అధికారి హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు…

అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది 27 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని…

తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య…

కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…

రామగుండం పోలీస్ కమిషనరేట్తేదీ:27. 08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు… – రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిపి రామగుండం: రామగుండం పోలీస్…

విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్,…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు, వారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల…

మానవత్వం చాటుకున్న యువకుడు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మానవత్వం చాటుకున్న యువకుడు… బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే … బెల్లంపల్లి…

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ గారు దుమ్ముగూడెం మండలంలో నూతన గ్రంధాలయ…

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను వినాయకుడు తొలగించాలని ఉప…

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పాల్వంచ మండలానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం సీటు సాధించింది. పాల్వంచ మండలం గంగదేవి గుప్ప మారుమూల గ్రామానికి…

గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. బెల్లంపల్లి: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు సహకారంతో పర్యావరణ పరిరక్షణ కొరకు బెల్లంపల్లి…

హరిత గణపతుల పంపిణీ అభినందనీయం ~ సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150…

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్

వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని కిన్నెరసాని రోడ్ లో గల ఆర్ఆర్ నేత్రాలయ కంటి హాస్పటల్ ఏర్పాటుచేసి 9 వసంతాలు పూర్తిచేసుకుని 10…

జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుని ప్రతిమ అందజేసిన టీ.ఎన్జీఓ హౌసింగ్ బోర్డ్ వినాయక మండలి సభ్యులు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు కలెక్టరేట్ రోడ్లో గల టి.ఎన్.జి.హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి కార్యవర్గం, తెలంగాణ…

జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు… ఇక్కడినుండే జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జగిత్యాల జిల్లా కేంద్రం✍️కిషన్ రెడ్డి జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు… – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య – జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు జగిత్యాల, ఆగస్టు 26,…

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం ఆగస్టు 26,2025✍️దుర్గా ప్రసాద్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దాం… – జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని…

ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈనెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జన్కో యాజమాన్యం 1104 యూనియన్ కి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలియపరచుటకు సంతోషిస్తున్నాము. ఈ సమావేశంలో CMD గారు, డైరెక్టర్లు మరియు సంబంధిత…

గుర్తు తెలియని శవం లభ్యం…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గుర్తు తెలియని శవం లభ్యం… మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు…

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ… బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ…

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.

PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 1 మహా ధర్నా విజయవంతం చేయాలి. రావలసిన బెనిఫిట్స్ కు యూనియన్ భరోసా… జయశ్రీ. పాల్వంచ మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశం…

మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధిలోని “సి” కాలనీ గెట్ కే.టీ.పీ.ఎస్. ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర గల…

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్

ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం…

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి

కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు…

విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి…

సేవా రత్న అవార్డుతో సన్మానించబడ్డ కొండబాపు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి వాస్తవ్యుడు కొండబాబు సంఘాసేవను గుర్తించి, సోమవారం రోజు రవీంద్రభారతిలో మథర్ థెరీసాఫౌండేషన్ ద్వారా “సేవారత్న-2025” పురస్కారాన్ని ప్రధానం చేసారు. ఇవి కూడా చదవండి …