Month: August 2025

బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకటించినాకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో బీసీ సంక్షేమ…

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:25 ఆగష్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ బెల్లంపల్లి: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపారు.…

మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై సబ్ కలెక్టర్ మనోజ్ కు పిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: దీర్ఘకాలికంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ప్రజా వాణి లో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్.…

కరాటే పోటీల్లో బెల్లంపల్లి మైనారిటీ విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:25 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: ఆదివారం మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్ షిటోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.…

అనారోగ్య విద్యార్థిని ఇబ్బందులకు గురి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో నివాసముంటున్న మహేందర్ చౌదరి సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…, తమ కొడుకు అరవింద్ చౌదరి నర్సరీ…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్… మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం..…

టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డు హనుమాన్ బస్తీ చౌరస్తా గ్రంథాలయం ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కి చెందిన జెండాను బూడిది…

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం…

నవభారత సాక్షరత కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించాలి~జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా…

అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను…

సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేశ ప్రజలకు తీరని లోటు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి…

జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ …

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ … అన్ని క్రీడలను ఒకే మైదానంలో చూడాలి… – డాక్టర్ యుగంధర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచ…

గణపతి మండప నిర్వాహక సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్తేది :23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలిమత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు. డీజే లకు అనుమతులు లేవు.గణపతి మండప నిర్వాహక సభ్యులు,…

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప…. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి…

ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసత్య పోస్టులపై స్పందించిన ఆసుపత్రి పిల్లల వైద్యులు ప్రమోద్ కుమార్…

పూజారి మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలాచార్యులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి నివాసానికి…

అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు

మెదక్ జిల్లామాసాయిపేట✍️శివ కుమార్ గౌడ్ MDK: మాసాయిపేటలో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. బీటీ రోడ్లు అధ్వానంగా…

రిపోర్టర్ రమేష్ గారిని పరామర్శించిన సొసైటీ మాజీ చైర్మన్ “పోతురెడ్డి”…..!!

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా సారపాక✍️దుర్గా ప్రసాద్ సారపాక పట్టణ పరిధిలోని సదురు తాళ్లగొమ్మూరు నివాసులు, ఆత్మీయులు ప్రముఖ ఛానెల్ 10TV రిపోర్టర్ “శ్రీ పంపన రమేష్” గారికి ఇటీవల కాలు సర్జరీ జరగడంతో నేడు వారింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి,…

మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు. ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో…

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్తేది:22.08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత… పోలీస్ కుటుంబాలకు అండగా…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం మండలంలో సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం భవన…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా22-08-25భద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం చర్ల రోడ్డు కేకే ఫంక్షన్…

బెల్లంపల్లి పట్టణంలో జానపద దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది. ఈ…

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,తేదీ:22/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన. జిల్లాలో…

ఈ రోజు చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ పిలుపు ఇచ్చిన బీజేపీ – ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో,…

వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్…

పీస్ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక అగర్వాల్ భవన్ లో గురువారం పీస్ కమిటీ సభ్యులతో వన్ టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు శాంతియుత…

వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఒక్క రూపాయి కే సిమ్ కార్డు తో పాటు ముప్పయి రోజుల కాలపరిమితి తో రోజు 2 జీబీ డేటా, రోజు…

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ పర్యటన…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎగువున కురుస్తున్న భారీ వర్షాల…

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ.

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా…

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా డీఆర్‌డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్‌ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు. సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం…

శ్రీ 8 మెన్స్ వేర్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం, బ్రిడ్జి రోడ్, మధువన్ హోటల్ ఎదురుగా శ్రీ 8 మెన్స్ వేర్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపు‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం, రామాలయం టెంపుల్ వద్ద కరకట్ట, స్లూయిస్, కునవరం రోడ్లో నూతన కరకట్ట పరిసర…

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని…

ఎమ్మెల్సీ అంజిరెడ్డిని సత్కరించిన తాండూరు బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…

మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల…

ఎంఆర్.పీఎస్ జాతీయ అధ్యక్షున్ని సత్కరించిన ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణా…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను శాలువాతో సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే.శ్రీనివాస్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

బెల్లంపల్లి రూరల్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక…

మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం గోదావరి నది నీటిమట్టం పెరిగిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు…

పోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టులు

✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్…

భద్రాచలం గోదావరి నీటి మట్టం 44.4 అడుగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.4 అడుగులకు చేరింది. కాగా 43 అడుగుల వద్ద అధికారులు మొదటి…

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ కార్యాలయం20.08.2025✍️దుర్గా ప్రసాద్ అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐ.పి.ఎస్. ఎగువన…

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ… ఉదృతంగా…

క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం – MIMS Super Speciality Hospital… ఉచిత సేవ… డాక్టర్ హరీష్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం : నివాసి 60 ఏళ్ల రామలక్ష్మి (బరువు 150 కిలోలు), గత మూడు నెలలుగా పొట్ట నొప్పి, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కిడ్నీలో…

డి.సి.సి. కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాది జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో డిసిసి కార్యాలయం నందు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమిదాన్ బచావో సభ్యులు మరియు టిపిసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్…

బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిఐ ను సన్మానించిన గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామస్తులు బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్,తాళ్ళగురిజాల ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు……

తహసిల్దార్ ముందు బైండోవర్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయించారని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్.కిరణ్ కుమార్ తెలిపారు.…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి టీయూడబ్ల్యూజే వినతి…అనుకూలమైన స్థలాన్ని  గుర్తించాలని కలెక్టర్ ను సూచించిన మంత్రి…

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,ఆసిఫాబాద్,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసిఫాబాద్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి…