Month: August 2025

వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి… బెల్లంపల్లి : ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనానికి తరలించే విగ్రహాల విషయంలో విద్యుత్ అధికారులు…

మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల విజ్ఞప్తి

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి నిర్వాహకులను కోరారు. భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్‌లైన్ నమోదు విధానం పెట్టారని…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా20-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి…

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్…

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి…

జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ…

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేది 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం: నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌…

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య సూచన మేరకు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

పారిశుద్ధ్యంపై మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశ్యుద్ధ పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో పారిశ్యుద్ధ…

మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని మృతదేహం…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని…

సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ.. మంచిర్యాల: సామాజిక్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం దోనబండలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.…

ప్లాస్టిక్ రహిత పట్టణంగా బెల్లంపల్లిని తీర్చిదిద్దండి~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణములో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలువురు వ్యాపారస్తులు 125 మైక్రాన్‌ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు…

ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు ~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్…

రేపు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వికారం…..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ…

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి మంచిర్యాల: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.…

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,తేది:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్…

శిథిలావస్థకు చేరిన సింగారం ప్రాథమిక పాఠశాల భవనం – కూలిన స్లాబ్, భయంతో ప్రశ్నార్థకంగా పిల్లల భవిష్యత్తు….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలంముసలమడుగు గ్రామపంచాయతీ✍️దుర్గా ప్రసాద్ బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని…

ఈ నెల 21తేదిన జరిగే సి.ఎం. రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్రమంత్రి పొంగులేటి బెండాలపాడు పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈ నెల 21 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం పరిధిలోని బెండాలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా…

మా గోడు పట్టించుకోండి 3,17 వార్డులో రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ వార్డు 3,17 లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదని వాపోతున్న ప్రజలు. ఎవరైనా మా…

గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆది దేవుడు గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 5…

ఈనెల 21న భద్రాద్రిలో సీఎం పర్యటన

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.…

లాహోటీ నివాస్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 16 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక బజార్ ఏరియాలో ప్రముఖ వ్యాపారస్తుడు రాదేశామ్ లాహోటి ఇంట్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ సందర్భంగా లాహోటీ కుటుంబం వారికి…

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా16/8/2028సారపాక✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ సారపాక శాఖ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… సారపాక పట్టణంలో బస్టాండ్ సెంటర్లో మరుగుదొడ్లు…

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ను కలసిన నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ రోజు సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ BRS పార్టీ నాయకులు కాంపెల్లి కనకేష్…

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో, స్టాళ్ళ పరిశీలనలో కలెక్టర్ తో కలిసి పాల్గొన్న — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల…

అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: శుక్రవారం రోజున కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు.…

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం ఉదయం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ…

లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లోని లోటస్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు…

బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025, బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా…

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు.…

1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో…

పోస్ట్ ఆఫీస్ కూడలిలో నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం పోస్ట్ ఆఫీస్ కూడలి నందు 79 వ స్వతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగినది వర్తకులు మరియు చిరు వ్యాపారస్తులు నాందీశ్వర ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం…

డీఈ చేతుల మీదుగా ఓల్టేజ్ అలర్ట్ బజర్ (టెస్టర్)ను విద్యుత్ సరఫరా కార్మికులకు అందజేసిన బండి శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి డివిజన్ ఆఫీస్ ఆవరణలో 79 డిఈ రాజన్న చేతుల మీదుగా బండి శ్రీనివాస్ 1104 యూనియన్ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు వోల్టేజ్…

రైల్వే ఎస్.పీ. చందన దీప్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న జి.ఆర్.పి హెడ్ కానిస్టేబుల్ ఏ.లక్ష్మారెడ్డి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన జి.ఆర్.పి.పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఏ. లక్ష్మారెడ్డి…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాల్వంచ సొసైటీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల…

కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న స్పెషల్ బ్యాంక్ ఎస్.ఐ.మామిడి రాజన్న.

రామగుండం కమిషనరేట్,మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన…

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఖమ్మం జిల్లా కలెక్టరేట్

✍️దుర్గా ప్రసాద్ మన దేశం స్వేచ్ఛా గగనంలో విహరించడానికి ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

పాల్వంచలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ టౌన్‌లోని దమ్మపేట సెంటర్‌లో, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ శ్రీ మామిడిశెట్టి నారాయణ గారు జాతీయ…

BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరులో✍️దుర్గా ప్రసాద్ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు, స్వాతంత్య్ర…

భద్రాద్రి లీడింగ్ ఫైర్ మాన్‌కి అవార్డు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ ఎండీ సాదిక్‌కి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసన సభ్యులు గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యుడు గడ్డం వినోద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో, పట్టణంలోని…

కాంట్రాక్టర్ బస్తీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పట్టణం లోని 18 వార్డ్ కాంటాక్టర్ బస్తీలో పాత వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎదురుగా సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండా వందనం…

శ్రీ జయంతి దేవి ఆలయం – చండీఘర్, పంజాబ్

💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…

చరిత్రలో ఈ రోజు…ఆగష్టు 15…

సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…

నేటి పంచాంగం ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ వృద్దాహృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ…

నేటి రాశి ఫలాలు ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. వృషభం…

తల ఎందుకు గిర్రున తిరిగినట్లు అవుతుంది…? కారణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలు…

తల గిర్రున తిరిగినట్లు అనిపించడం (Dizziness / Vertigo) అనేక కారణాల వల్ల వస్తుంది. మొదట, “గిర్రున తిరగడం” అంటే కొంతమందికి చుట్టూ వాతావరణం తిరుగుతున్నట్టు అనిపించడం, మరి కొంత మందికి తేలికగా తల తిరుగుతున్నట్టు (lightheaded) అనిపించడం జరుగుతుంది. ముఖ్యమైన…

కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…. బెల్లంపల్లి: పట్టణంలోని 18 వ వార్డు కాంట్రాక్టర్ బస్తీలో గురువారం మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సందర్శించారు. బస్తీ ప్రజలు దశాబ్ద…

భారీ వర్ష సూచనతో పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరిన వన్ టౌన్ ఎస్.హెచ్ఓ కే.శ్రీనివాస్ రావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: వాతావరణ శాఖ ద్వారా రాబోయే 24 గంటలలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారు పలు…

బూర్గంపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ బూర్గంపాడు మండలంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేపల గడ్డ, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అరవింద్ చౌదరి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక వ్యాపారి మహేందర్ చౌదరి తనయుడు అరవింద్ చౌదరి గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే … మహేందర్ చౌదరి కార్ లో తన కుటుంబముతో…

పాల్వంచలోని త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్న కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు. పూజాదికాలు నిర్వహించి శ్రీకృష్ణుడి లీలా వేషాలను…

ఘనంగా నేతాజీ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్‌ను సన్మానించిన నాయకులు. కార్యాలయంలో కళాకారుల దేశభక్తి, జానపద గీతాల ఆలాపన. పాల్వంచ: నేతాజీ యువజన సంఘం 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పట్టణ…

పాల్వంచలోని శ్రీవిద్య పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్న కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని శ్రీవిద్య పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్ని అంటాయి పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు. పూజారికాలు నిర్వహించి కృష్ణుడి లీలా వేశాల ను అవతార…