Month: August 2025

తిరుమల హిల్స్ రియల్ ఎస్టేట్ కబ్జా కోరల నుండి కన్నాల ఎర్ర కుంట చెరువును కాపాడాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘ ఐక్య వేదిక నాయకులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: గురువారం కన్నాల ఎర్ర కుంట చెరువును సందర్శించి పరిశీలించిన సంయుక్త కిసాన్ మోర్చా – సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, వృధాగా పోతున్న వేల క్యూసెక్కుల నీటి పై…

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా…

తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ఎన్.కిరణ్మయి పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణా సాంఘీక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సంఘం

హైదరాబాద్,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హైదరాబాద్: తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) గా విధులు నిర్వహిస్తున్న ఎన్.కిరణ్మయి పదవీ కాలాన్ని పొడిగించాలని, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల…

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి… — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి… — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న కొత్వాల… త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు…

తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపహాడ్✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాస్తో కూస్తో పేరు పొందిన కలెక్టర్ అని అందరికి తెలుసు ఈ తరుణంలో…

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి… – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కేంద్రంలోని BJP ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండకట్టాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక…

అశ్వాపురంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఆశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ ఈ రోజున మండల పరిదిలో గల మల్లెలమడుగు గ్రామం నందు విద్యుత్తు శాఖ వారి ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమంలో మణుగూరు ఏడిఈ ఉమా రావు గారు, సబ్ ఇంజనీర్ మనీదీప్, ఫోర్ మెన్ శ్రీనివాస్,…

హర్షం వ్యక్తం చేస్తున్న అశ్వాపురం రైతులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూభారతి రెవిన్యూ సదస్సులలో అశ్వాపురం మండలం నుండి తొలి అప్లికేషన్ సక్సెస్ ఫుల్ గా రిసిస్ట్రేషన్ చేసారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మణిదర్ మీడియా తో మాట్లాడుతూ అశ్వాపురం…

శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం,వాజేడు జిల్లా.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం నియోజకవర్గం, వాజేడు మండలం ఆశ్రమ పాఠశాల నందు ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.…

నేత్ర అవయవ దానానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ అవయవ దాన దినోత్సవంని పురస్కరించుకుని జనహిత సేవా సమితి సభ్యులు పాతకాల కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్య రేణుక,కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర,అవయవ దానం కొరకు…

రాంనగర్ ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ,రాంనగర్ కాలువ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. బస్తీ ప్రజలు రాంనగర్ కాలువపై వంతెన గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, కాలువ…

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మెహందీ కోన్ల పంపిణీ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం, మైలారం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు నిషా కంపెనీ ప్రతినిధి లలిత్ కుమార్ బంగ్ చేతుల మీదుగా మెహందీ కోన్లు అందజేశారు. ఈ…

గుంతల మయమైన రోడ్డును వెంటనే బాగుచేయాలి.కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణములోని కాల్టెక్స్ రైల్వే బ్రిడ్జి నుండి కన్నాల బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిషన్ మోర్చా…

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేణుకమ్మ జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఆడపడుచు,మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు, పాల్వంచ పట్టణ…

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్…

రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… – బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️దుర్గా ప్రసాద్ రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… తప్పని పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక పోలీసులతో సంప్రదింపులో ఉండాలి… పల్లపు ప్రాంతాల ప్రజలు.. తక్కువ…

శభాష్ పోలీస్ అంటున్న ప్రజలు… – తాండూరు పోలీసుల పట్ల ప్రశంసల వెల్లువ…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా…

పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో హనుమాన్ బస్తి, రాంనగర్ బ్రిడ్జిని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు…

అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం లో సభ్యురాలు గా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాతేది: 12-08-2025✍️దుర్గా ప్రసాద్ మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు మరియు కిషోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు…

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో సింగరేణి డెస్క్ ను, కొత్త ఏసీ బ్లాకును ప్రారంభించిన సింగరేణి సంస్థ ఛైర్మన్ శ్రీ ఎన్.బలరామ్ గారు

✍️దుర్గా ప్రసాద్ సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు సత్వర వైద్య సేవల కోసం ఏర్పాటు సింగరేణి భవన్, ఆగస్టు 12, 2025హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు, రిటైర్డ్…

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల కొత్తగూడెం యందు” జాతీయ గ్రంథాలయ దినోత్సవం “రోజు న S.R. రంగనాథన్ గారి…

పాల్వంచ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈ విద్యా సంవత్సరం నుండి యూజీ మరియు పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశం.…

కార్మిక సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి… 14 వ తారీకు ఇవ్వవలసిన డిపెండెంట్ ఉద్యోగాలను వాయిదా…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈరోజు హైదరాబాద్ విద్యుత్ సౌధానందు డైరెక్టర్ (హెచ్ఆర్ ) మరియు జెఎస్, మేడం ఇంకా అధికారుల, సమక్షంలో TSPEU-1535t మరో మూడు యూనియన్లను ఆహ్వానించి సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో 14 వ తారీకు…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️ దుర్గా ప్రసాద్ కొత్తగూడెం (భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్కు రూ.1,695 కోట్లుదశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి…

“అందరివాడు ఫారెస్ట్ శంకరన్న” – శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ12ఆగష్టు,2025.✍️దుర్గా ప్రసాద్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా 37 సంవత్సరాలు విధులు నిర్వహించి జూన్ 30 న ఉద్యోగ విరమణ పొందిన భూక్య శంకర్ అందరూ ముద్దుగా పిలుచుకొనే ఫారెస్ట్ శంకరన్నగా పేరు పొందారు. మంగళ వారం…

చట్ట ప్రకారం గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,దండేపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దండేపల్లి: గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జన్నారం,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండల…

రోడ్డుపై బాధ్యతగా వాహనాలు నడపాలి. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: గత సంవత్సరం కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించడం ద్వారానే…

సబ్ కలెక్టర్ మనోజ్ ని సన్మానించిన కమ్యూనిస్టు నాయకులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) బెల్లంపల్లి…

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్ – మందమర్రి పోలీసుల హెచ్చరిక

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి నేరాలపై…

ఒకటవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నాకా బందీ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంచాయతీ కార్యదర్శి శ్రావణికి అండగా నిలిచిన పే బ్యాక్ సొసైటీ

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జైపూర్: గతనెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి చికిత్స కోసం జిల్లాలో గల ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు ఆర్థిక…

హిందూ సంఘాల నాయకులను అదుపులో తీసుకున్న పోలీసులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి ఆలయం లో పూజలు, అభిషేకాలు చేయడం పట్ల బెల్లంపల్లి పట్టణ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులను అకారణంగా అరెస్టు చేయడం అన్యాయమని…

వినాయక మండపాన్ని కూల్చివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బస్తీ మహిళలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీలో బస్తీ వాసులు పాత ఇనుప పైపులతో, మూడు వరుసల సిమెంట్ ఇటుకలతో వినాయకుని మండపాన్ని నిర్మించారు. ఈ విషయంలో కొందరు పిర్యాదు చేశారని, మంగళవారం…

పోలీసుల అదుపులో హిందూ సంఘాల నాయకులు…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: భాగ్యనగరంలోని బంజారహిల్స్ లో ప్రసిద్ధి గాంచిన పెద్దమ్మ తల్లీ గుడిని అక్రమంగా కూలగొట్టడానికి నిరసనగా, మంగళవారం పెద్దమ్మ గుడి వద్ద కుంకుమ అర్చన చేయాలనే, రాష్ట్ర హిందూ సంఘాల…

నిద్ర మత్తులో డివైడర్ ను ఢీకొని వ్యాన్ బోల్తా.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ఉదయం సమయంలో నేషనల్ హైవే కన్నాల నుండి సోమగూడెం వెళ్ళు దారిలో 132 కెవి సబ్ స్టేషన్ దగ్గర డివైడర్ ను తగిలి వ్యాన్ బోల్తా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం…

రైతులు గోడు పట్టించుకోరా ఎరువు కట్లు దొరక్క తల్లడిల్లుతున్న రైతన్నలు – సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండల✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సొసైటీ ఆఫీస్ ని సందర్శించడం జరిగింది. రైతులకి ఎరువు కట్టలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ ఆఫీసులో ఇసుక వేస్తే కింద…

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం… – రూ. 22 లక్షల గంజాయి పట్టివేత…

✍️దుర్గా ప్రసాద్ ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం. కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు… ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.…

జోన్ లెవెల్ బెస్ట్ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్…ఉత్తమ కార్యదర్శిగా మాదూరి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: జోనల్ స్థాయి ఉత్తమ క్లబ్ గా తాండూర్ వాసవి క్లబ్ ఎంపికై అవార్డు గెలుచుకున్నది. ఆదివారం రాత్రి మంచిర్యాల కేంద్రంలోని విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్…

వనిత సిందూర్ క్లబ్ నూతన కార్యవర్గం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వనిత సిందూర్ క్లబ్ నూతన కార్యవర్గం ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి జిల్లా 107 ఏ కార్పొరేట్ వైస్ చైర్మన్ గోల్డెన్ స్టార్ కే సంతోష్ కుమార్…

ఆర్.కే.బీ.ఎల్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల పిక్నిక్ సఫలం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన సీనియర్ సిటిజన్లను ఆదివారం ఆర్.కేబీఎల్ ఆధ్వర్యంలో శ్రావణం టూర్‌కు తీసుకెళ్లారు. ఉదయం వారిని మందమర్రి లోని కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లారు, సందర్శన సమయంలో ఆలయంలో అల్పాహారం ఏర్పాటు…

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం…

నులిపురుగుల నిర్మూలన దిశగా సమిష్టిగా కృషి చేయాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: నులి పురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా…

లైంగిక సామర్థ్యంపై ఆల్కహాల్ ప్రభావం…. – వైద్యులు ఏం చెబుతున్నారు…?

ఆల్కహాల్ తాగడం వలన కేంద్రనాడీ వ్యవస్థ నిద్రపోయేలా చేస్తుందని… దీంతో లైంగిక కోరిక, ఉత్తేజం తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మద్యం రక్తనాళాలలను సంకోచింపజేస్తుంది. తద్వారా లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. అకాల స్ఖలనం లేదా స్ఖలనం…

చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు…

చికెన్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్…

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని…

భోజనం తరువాత టీ తాగడం మంచిదేనా… వైద్యులు ఏమంటున్నారంటే…

భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు. టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి. భోజనం…

బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్

కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. “కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2…

చైనాకు కంప్యూటర్ పవర్ఫుల్ చిప్పుల ఎగుమతిలో కీలక ముందుడుగు వేసిన అమెరికా

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి. భద్రతా కారణాలను చూపుతూ…

విద్యార్థినుల భద్రతకు షీ టీమ్ అండగా ఉంటుంది: ఎస్ఐ రాజశేఖర్…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, సోమవారం మందమర్రి పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో “షీ టీమ్” ఆవశ్యకతపై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ…

పాక్ బెదిరింపులపై కేంద్రం సీరియస్… భయపడేది లేదు కేంద్రం…

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు అని మండిపడింది. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు…

మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి.

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:11 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ మొక్కలు నాటండి పర్యావరణ సమతుల్యతను కాపాడండి ~ ఎంఆర్ఓ వనజా రెడ్డి. వన మహోత్సవంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ వనజా రెడ్డి,ఎంపీఓ శ్రీపతి బాపు రావు ఆధ్వర్యంలో మొక్కలు…

కేర్ హాస్పిటల్ వారి ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం సింగరేణి క్లబ్ నందు కేర్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్…