Month: August 2025

అడ్వకేట్ శివారెడ్డి కుమారుడు డాక్టర్ అమరేందర్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ సీనియర్ అడ్వకేట్ తుమ్మల శ్రీమన్నారాయణరెడ్డి (శివారెడ్డి), కళ్యాణిల ఏకైక కుమారుడు డాక్టర్ తుమ్మల అమరేందర్ రెడ్డి, డాక్టర్ వినతల వివాహం సందర్భంగా శనివారం రాత్రి రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ…

భద్రాచలo డివిజన్ పరిధిలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మలేరియా డిపార్ట్మెంట్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వందల కేసులు మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అవుతున్న మందులు దొరకని వైనం ఎన్నోసార్లు పత్రికలో ఎన్నో సామాజిక సేవ కర్తలు మరియు పొలిటికల్ పార్టీల ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కానీ…

ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, శుభం జరగాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలనీ, అందరికీ శుభం జరగాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ గడియకట్టలోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో…

కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:09 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. కేయూ ఓపెన్ పీజీ, డిగ్రీ కోసం 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE)…

బెల్లంపల్లిలో భారీ వర్షం కారణంగా కూలిన ఇల్లు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:09 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియా 12వ వార్డు రోడ్ నెంబర్- 7 లో గత కొన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నటువంటి బొద్దున సతీష్ తండ్రి బోద్దున శంకర్…

పాండురంగాపురం గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం

పాండురంగాపురం గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలంపాండురంగాపురం గ్రామం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామంలో, బీజేపీ నాయకుడు దాసరి రమేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో…

దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ. పాల్వంచ నగరపాలక సంస్థలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీ లో శనివారం రాఖీ పండుగ రోజు యూత్ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక…

తాండూరు సర్కిల్ కార్యాలయంలో రాఖీ పండగ జరుపుకున్న మహిళా పోలీసులు..

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రక్షా బంధన్ పండగ సందర్భంగా తాండూరు సర్కిల్ ఆఫీసులో మాదారం, తాండూరు పోలీస్ సిబ్బంది మహిళా అధికారులతో కలిసి ఉత్సాహంగా రాఖీ కట్టించుకుని రక్షా బంధన్ పండగ జరుపుకున్నారు. ఇవి కూడా…

నెన్నెలకు చెందిన యువకుడి ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు…

మంచిర్యాల జిల్లానెన్నెల మండలం✍️మనోజ్ పాండే నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుపై బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్ మాట్లాడుతూ…, అనిల్ తల్లి దుర్కి రాజేశ్వరికి, అవడం గ్రామానికి చెందిన ముదేపల్లి తిరుపతికి మధ్య…

రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఏసీపీ రవి కుమార్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ : 08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాల గురించి, ప్రయాణీకుల రక్షణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి…

బాలికల గురుకుల కళాశాలలో అర్థరాత్రి చొరబడ్డవారిని అదుపులో తీసుకున్న పోలీసులు..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 08 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బుధవారం అర్థ రాత్రి బాలికల గురుకులమ్ లో చొరబడి బాలికలను భయబ్రాంతులకు గురిచేసిన 4 గురు అగంతుకులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. తాళ్ళ గురజాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం……

అక్రమంగా పట్టాను పొంది గ్రామీణులను ఇబ్బందికి గురిచేయవద్ధు~ నేతకాని మహార్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దశాబ్దాల కాలం పాటు నివాసముంటున్న ఇంటి స్థలాలను అక్రమంగా పట్టాలు చేసుకుని ఇబ్బందికి గురి చేయడం ఇకనైనా మానుకోవాలని నేతకాని మహర్ సంఘం అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు తోపాటు బాధిత…

అమృత్ 2.0 ద్వారా త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లో అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.…

ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…

మెదక్ జిల్లా✍️శివ కుమార్ గౌడ్ కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీ సంబంధిత సమస్య తో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా బాధితుల అభ్యర్తన మేరకు మెదక్ ఎంపీ రఘునానందన్ రావు చొరవతో మంజూరు అయిన…

ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి ~ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే అనుచరుడు జలీల్ కు ఇచ్చిన కాంట్రాక్టును వెంటనే రద్దు చెయ్యాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,నెన్నెల మండలంలోని,కొత్తూరు గ్రామంలో నిర్మించే…

శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతము కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది మాతలు పాల్గొని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకొని ఒకరికి ఒకరు…

సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ను సన్మానించి పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నూతన సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మనోజ్ ను మర్యాద పూర్వకముగా కలసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్. అనంతరం బెల్లంపల్లిలో…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా,దేవాపూర్,తేదీ:8 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాధర వాణి(44) అనే మహిళ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి…

“ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం

మెదక్ జిల్లామనోహరాబాద్ మండలంకాళ్లకల్ గ్రామం✍️శివ కుమార్ గౌడ్ బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన “ఇంటింటికి బిజెపి ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” అనే కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ గ్రామంలో పలు బూత్…

మందమర్రిలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీఆర్ఎస్ శ్రేణులు మందమర్రిలో గురువారం ఘనంగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలతో, జెండాలతో బస్ స్టాండ్ ప్రాంత మంతా గులాబీమయం అయింది.…

యువకుని ఆత్మహత్య కారణమైన వారి ఇంటి ముందు ఆందోళన…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే… గత రెండు రోజుల…

దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,దండేపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి మండలలోని వివిధ గ్రామ పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసారు. దండేపల్లి గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి సదుపాయాల…

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు… మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మాల గురిజాల…

బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సబ్ కలెక్టర్ మనోజ్ వరప్రసాద్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 7 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వారి తల్లి తండ్రులు…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ చర్ల మండలం ఎంపీడీవో ఆఫీస్ పక్కన రైతు వేదిక వద్ద ‌కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా…

ఈరోజు రోడ్డు ప్రమాదంలో CPI రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి మరణం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు సిపిఐ పార్టీ సీనియర్…

తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 91 వ జయంతి వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ,06,ఆగష్టు,2025.✍️దుర్గా ప్రసాద్ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ — తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి. స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన గొప్ప…

నెన్నెల తహశీల్దార్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన రెవిన్యూ సిబ్బంది.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:6 ఆగస్ట్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నెన్నెల తహశీల్దార్ దివంగత ఎం.జ్యోతి (జ్యోతి ప్రియదర్శిని) కు నెన్నెల రెవిన్యూ కార్యాలయ సిబ్బంది మిగతా అధికారులు ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ఆమె…

గుండె పోటుతో నెన్నెల్ తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని మృతి..

మంచిర్యాల జిల్లా,నెన్నెల,తేదీ:6 ఆగస్ట్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నెన్నెల తహశీల్దార్ ఎం.జ్యోతి, (జ్యోతి ప్రియదర్శిని) మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ఉదయం 09:00 గంటలకు జగిత్యాలలో జరుగుతాయని వారి…

పుట్టింటి నుండి భార్య తిరిగి రాలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 05 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మందమర్రి సెకండ్ జోన్ లో పుట్టింటి నుండి భార్య తిరిగి రావడం లేదని మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. వివరాల్లోకి వెళ్ళితే……

genco లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి…

ఈ రోజు హైదరాబాద్ విద్యుత్ సౌదా నందు గౌ. సెక్రటరీ జనరల్ E. శ్రీధర్ sir ఆధ్వర్యంలో TSEEU – 327 (INTUC) GENCO కంపెనీ నూతన రాష్ట్ర కార్యవర్గమును GENCO సీఎండీ గౌ. Sri.హరీష్ గారికి మరియు గౌ HR…

అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై 6ఎ కేసు నమోదు. ~ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,జైపూర్,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై 6ఎ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తెలిపారు. మంగళవారం తనిఖీలలో భాగంగా జైపూర్…

బజార్ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఔట్ లెట్ స్టోర్ ఏర్పాటు చెయ్యాలి~కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఔట్ లెట్ ఆటో స్టోర్ ఏర్పాటుపై బీఎస్ఎన్ఎల్ డివిజన్ ఇంజనీర్ కు లేఖ అందించినట్టు మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్…

జాడి పుష్ప దంపతులు పోలీసులకు లొంగిపోవాలని కోరిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్…..

జాడి పుష్ప దంపతులు పోలీసులకు లొంగిపోవాలని కోరిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్….. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి✍️మనోజ్ పాండే మావోయిస్టు లు అడవుల్లో ఉండి సాధించేది ఏమి లేదని బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి…

ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహనా కార్యక్రమం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి మండల శివారు కన్నాల రైతువేదికలో వ్యవసాయశాఖ వారు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి…

BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు BRS పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను… జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై వాస్తవాలను మన BRS పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు భద్రాద్రి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో…

ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్రం మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచకు చెందిన ప్రముఖ సౌండ్ అండ్ డెకరేటర్స్ అధినేత నంది వీరభద్ర రావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి 5 వ వార్డు గాంధీనగర్ లోని ఆయన స్వగృహంలోని భౌతిక…

ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలంపాత సూరారం గ్రామం✍️దుర్గా ప్రసాద్ పాత సూరారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవాలయాల నిర్మాణం బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో విగ్రహాల ఊరేగింపు – పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ…

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి మృతిచెందిన మహిళ… – ప్రజావాణి లో మంచిర్యాల కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:4 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన తల్లి మృతి చెందినట్లు షేక్ ముఖ్తియార్ అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు ఆయన ప్రజావాణి కార్యక్రమంలో…

రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ…

మంచిర్యాల జిల్లా,తేదీ:4 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం హాజీపూర్ మండలం రాపల్లి, ముల్కళ్ల ప్రభుత్వ పాఠశాలలు, మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి స్కూల్ కిట్లు…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 04 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అనంతరం మంచిర్యాలలో…

గ్రామీణ వికాసం బిజెపితోనే సాధ్యం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచర్ల మండలతేది: 04.08.2025✍️దుర్గా ప్రసాద్ చర్ల మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ (ఇంటింటికి బిజెపి – ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు) రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజు చర్ల మండల కేంద్రంలోని చర్ల మండల…

బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీజ్ వేడుకల్లో పాల్గొని సాంప్రదాయం నృత్యం చేసిన సీతక్క కొత్తగూడెం టౌన్ చిట్టి రామవరం…

బాబు ఆర్ట్స్ – మణుగూరులో ఓ లేఖన కళాకారుడి కథ

✍️ రచన: సీనియర్ జర్నలిస్టు చిర్రా శ్రీనివాస్ గౌడ్ 1981లో మణుగూరు రోడ్లమీద నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలతో పెద్దగా కనిపించే ఒక పేరు – “బాబు ఆర్ట్స్”. ఈ పేరు తెలియని వారు అప్పట్లో మణుగూరులో ఉండే వారు…

ఆదివాసి దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జయప్రదం చేయండి – ఆదివాసీ సంఘాల జెఏసి పిలుపు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచది.04-08-2025✍️ దుర్గా ప్రసాద్ ఆగస్టు 9న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి… పాల్వంచ మండలం పాత సూరారం, కోయ గుంపు నందు కొమరం భీం విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం గ్రామ…

నిజాయితీ చాటుకున్న వ్యక్తులు పర్సు పొగట్టుకున్న వ్వక్తికి అందజేత…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపహాడ్✍️దుర్గా ప్రసాద్ బూర్గంపహాడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్, TS, 28, T, 6744, భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో రెడ్దిపాలెం సమీపంలో పర్సు పోగొట్టుకున్నాడు. అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల…

కుటుంబ భరోసా ప్రతీ ఒక్కరికీ అందడ మే లక్ష్యం… – జిల్లా యూనియన్ పటిష్టంగా తయారవ్వాలి…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్.పి.ఎఫ్.ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ప్రతీ ఫోటో, వీడియో గ్రాఫరికీ కుటుంబ…

హమాలీ సంఘం ఎన్నికలు విజయవంతం. చిట్టవేణి లక్ష్మణ్ అధ్యక్షుడిగా రామచందర్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంచిర్యాల హమాలీ కార్మికుల సంఘం ఎన్నికలు శనివారం విజయవంతంగా పూర్తయ్యాయి. హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి చిట్టవేణి…

నేడు మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ మణుగూరు: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్. ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వయంగా తను రక్త దానం చేసి…

మూసివేసిన పాత ప్లాంట్ స్థానంలో మరో ప్లాంట్ (2x800MW) నిర్మించాలి. – నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రం సాధన సమితి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈరోజు స్థానిక పాండు రంగా పురం సెంటర్ నందు నూతన విధ్యుత్ కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రిటైర్డ్ ఫోర్ మెన్ శ్రీ జమ్ముల సీతారామరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ…

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీనివాసరావును కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ…

పద్మశాలి భవన్ లో నూతన రేషన్ కార్డులు పంపిణీ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ: 4 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో సోమవారం లబ్ధిదారులకు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మురళి, రమేష్ తోపాటు రెవెన్యూ…

అమ్మఒడి ఎన్.జీ.ఓ.ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ సందర్బంగా అన్నదాన కార్యక్రమం…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:3 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం…

కేయూ దూరవిద్య పీజీ, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి ~ ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:03 ఆగస్టు 25,✍️ మనోజ్ కుమార్ పాండే, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య (SDLCE) పిజి మరియు డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్…