భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్, జిల్లా SP రోహిత్ రాజ్, జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల తోపాటు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి …
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు…
- ఉదయం ఖాళీ కడుపుతో (పడిగడుపున) సంత్ర జ్యూస్ త్రాగవచ్చా…
- విటమిన్ ల ప్రాముఖ్యత – లభించే ఆహారాలు
