నల్లగొండ జిల్లా: –

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జరిగింది.

వివరాల్లోకి వెళ్ళితే…

కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ సిబ్బంది, అంతలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ను ఢీకొన్న మరో కారు పోలీస్ సిబ్బంది పైకి దూసుకెళ్లిన లాస్య నందిత కారు.ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి, మరో హోంగార్డుకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.