మెదక్ జిల్లా
✍️శివ కుమార్ గౌడ్
కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీ సంబంధిత సమస్య తో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా బాధితుల అభ్యర్తన మేరకు మెదక్ ఎంపీ రఘునానందన్ రావు చొరవతో మంజూరు అయిన 21 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం నత్తి మల్లేష్ బాధితులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నత్తి లావణ్య, మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ చారి, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
- పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
- ఫౌల్ట్రీ ఇండస్ట్రీ తనిఖీ
- పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించిన టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి
