కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.
“కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2 వేలు ఉంచుతాయి. కొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఈ అంశం ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు” అని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
- వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…
- బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్
- క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
- అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…
- తాత్కాలికంగా నిలిపి వేయబడ్డ అమర్నాథ్ యాత్ర… ఎందుకంటే…
