భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు.
టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి.
భోజనం చేసిన తర్వాత కనీసం 30 – 60నిమిషాల వరకు టీ తాగకపోవడమే మంచిదని సూచించారు.
ఇవి కూడా చదవండి …
- తల ఎందుకు గిర్రున తిరిగినట్లు అవుతుంది…? కారణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలు…
- లైంగిక సామర్థ్యంపై ఆల్కహాల్ ప్రభావం…. – వైద్యులు ఏం చెబుతున్నారు…?
- చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు…
- భోజనం తరువాత టీ తాగడం మంచిదేనా… వైద్యులు ఏమంటున్నారంటే…
- కుంకుమ పువ్వు – ఆరోగ్య ప్రయోజనాలు
