కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️ దుర్గా ప్రసాద్
కొత్తగూడెం (భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్కు రూ.1,695 కోట్లుదశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ, కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది.
దాదాపు 70 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ నూతన రైల్వే లైను సుమారు రూ.1,695 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి.
ఇవి కూడా చదవండి….
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
