మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం, మైలారం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు నిషా కంపెనీ ప్రతినిధి లలిత్ కుమార్ బంగ్ చేతుల మీదుగా మెహందీ కోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది నిషా కంపెనీ సిబ్బందిని అభినందించారు.

error: -