మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: ప్రపంచ అవయవ దాన దినోత్సవంని పురస్కరించుకుని జనహిత సేవా సమితి సభ్యులు పాతకాల కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్య రేణుక,కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర,అవయవ దానం కొరకు అంగీకారం తెలేపారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ వారికి డోనర్ కార్డ్స్ అందించి అభినందించారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






