భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం,
వాజేడు జిల్లా.
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం నియోజకవర్గం, వాజేడు మండలం ఆశ్రమ పాఠశాల నందు ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.

ఆశ్రమ బాలుర పాఠశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగలని మనసారా కోరారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు
ప్రోగ్రామ్ ఇన్చార్జి MD నవాబ్

error: -