మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: పట్టణం లోని 18 వార్డ్ కాంటాక్టర్ బస్తీలో పాత వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎదురుగా సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండా వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్, పసుపులేటి రాజేష్, చిప్పఅజయ్, యువజన నాయకులు చిప్ప కార్తీక్, మచ్చ చిరంజీవి, అరికెల దుర్గయ్య, జోగు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
