✍️దుర్గా ప్రసాద్
మన దేశం స్వేచ్ఛా గగనంలో విహరించడానికి ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు.
రాష్టప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు ఈ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గురించి వివరంగా వివరించి, ఖమ్మం జిల్లాలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల పైన ప్రసంగం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు.
ఇవి కూడా చదవండి ….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






