మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి డివిజన్ ఆఫీస్ ఆవరణలో 79 డిఈ రాజన్న చేతుల మీదుగా బండి శ్రీనివాస్ 1104 యూనియన్ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు వోల్టేజ్ అలర్ట్ బజర్ (టెస్టర్) ను డివిజన్లో గల ప్రతి ఒక్క విద్యుత్ సరఫరా కార్మికులకు (ఎన్.ఎం.ఆర్) అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ టెస్టర్ తో చాలా వరకు విద్యుత్తు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
