భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం పోస్ట్ ఆఫీస్ కూడలి నందు 79 వ స్వతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగినది వర్తకులు మరియు చిరు వ్యాపారస్తులు నాందీశ్వర ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగినది.
పతాక ఆవిష్కరణ నాందేశ్వర ఫౌండేషన్ అధ్యక్షులు బుడగం రవికుమార్ గారి ఆవిష్కరించడం జరిగింది. చిత్రపటానికి పూలమాల నాయుడు గారు మరియు తోట మల్లేష్ గారు బాడిస శంకర్రావు శ్రీనివాస్ గారు బట్టు వీరన్న ఆవిష్కరించటం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం నాయక్ గారు ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్ గారు పాషా గారు మల్లేష్ గారు సురేందర్ గారు హరి శంకర్ కనగాల క్రాంతి దున్నపోతుల రాజు రాము గంగపురి శీను బానోత్ బాలు నర్సి నాయుడు తిరుపతయ్య గారు రమేష్ గారు వీర ప్రతాప్ కాల్వ ప్రసాద్ కాల్వ సుధాకర్ ఈ యొక్క కార్యక్రమంలో మరి కొంతమంది పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి….
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
