భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్

ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో ప్రెసిడెంట్ కేశ బోయిన కోటేశ్వరరావుగారు మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు జమ్ముల సీతారాం రెడ్డి గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ B.V.Raoగారు , స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెట శ్రీనివాస రావు గారు రెండు రీజన్ లో అధ్యక్ష , కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు , రీజన్ నాయకులు ఆర్టిజన్ నాయకులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…..

కేటీపీఎస్ సెవెంత్ స్టేజి మరియు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టేజి

error: -