మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






