మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ వార్డు 3,17 లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదని వాపోతున్న ప్రజలు.
ఎవరైనా మా బస్తీలోకి రావాలంటేనే ఎక్కడ గుంత ఉంటుందో అర్థం కాక భయపడుతున్నారని, గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని అధికారులు పరిశీలించాలని బస్తీ ప్రజలు కోరారు.
ఇకనైనా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బస్తీలోని బురద నుండి మాకు విముక్తి కల్పించండని ప్రజలు వారి బాధను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి ….
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
