భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
ముసలమడుగు గ్రామపంచాయతీ
✍️దుర్గా ప్రసాద్
బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని అంటున్నారు.
ఈ పాఠశాల భవనం గత 40 సంవత్సరాల క్రితం నిర్వహించినది ప్రస్తుతం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇద్దరు టీచర్లు ఉన్నారు.
పాఠశాల శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం క్రితం నుండి స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఎమ్మెల్యేకు మరియు ఐటిసి ఉన్నతాధికారులకు గ్రామస్తులు తరఫున విన్నవించుకొని ఉన్నారు.
అయినను వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని వాపోయిన గిరిజన గ్రామస్తులు విద్యార్థులు లేకపోవడం వలన తమ పిల్లల ప్రాణాలు కాపాడుకో కలిగామని అన్నారు.
విద్యార్థులు ఉన్న సమయంలో కుప్పకూలినట్లయితే 35 మంది విద్యార్థినీ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన తమ గ్రామంలో ఉన్న పాఠశాల స్థితిగతులు మారలేదని వాపోతున్న గ్రామస్తులు.
ఇప్పటికైనా గిరిజనుల పట్ల దయవుంచి వెంటనే పాత భవనాన్ని కుల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించుటకు సంబంధిత అధికారులు మరియు ఐటిసి ఉన్నత అధికారులు ఐటిడి ఎ అధికారులు స్పందించి కృషి చేయాలని వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ….
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
- కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి
- విప్ప లడ్డూ కావాలా నాయనా…
- జాతీయ క్రీడ దినోత్సవాన్ని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ …
- రిపోర్టర్ రమేష్ గారిని పరామర్శించిన సొసైటీ మాజీ చైర్మన్ “పోతురెడ్డి”…..!!
- చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
