మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు.
మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్ ప్లాస్టిక్ దుకాణ యజమానికి 3 వేల రూపాయల జరిమానా విధించడమైనదని తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
